లారీ-ఆర్టిసి బస్సు ఢీ.. 14 మందికి గాయాలు
Reading Time: < 1 minuteనల్లమాడ: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్లమాడు మండలం పులగంపల్లి వద్ద సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ, ఆర్టిసి బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను…