Category: Manatelangana

ఇది బోగస్ బడ్జెట్: హరీశ్‌రావు

Reading Time: < 1 minuteరాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన బడ్జెట్ అంతా బోగస్ అని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు అ న్నారు. ఇదొక ఝూటా బడ్జెట్ అని…

హోర్ముజ్ జలసంధి వద్ద నౌకలో కెప్టెన్ రంజన్ మృతి

Reading Time: < 1 minuteహోర్ముజ్ జలసంధి సమీపాన చమురు రవాణా వాణిజ్యనౌకలో మృతి చెందిన కెప్టెన్ రాకేష్ రంజన్ మృతదేహాన్ని తిరిగి తీసుకు రావడంలో సహకరించాల్సిందిగా ఆయన కుటుంబం కేంద్ర ప్రభుత్వానికి, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాంచీకి చెందిన…

తృణమూల్ మ్యానిఫెస్టో విడుదల..

Reading Time: < 1 minuteపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 10 ప్రధాన హామీలతో రూపొందించిన ఈ మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాల విస్తరణ, ప్రజలకు మరింత చేరువైన…

మణిరత్నం లవ్ స్టోరీలో సాయి పల్లవి..

Reading Time: < 1 minuteప్రేమకథా చిత్రాలకు సమకాలీన అంశాలని జోడించి వెండితెరపై అందమైన దృశ్యకావ్యాలుగా ఆవిష్కరించడంలో మణిరత్నం మాస్టర్ అన్నది తెలిసిందే. రోజా నుంచి ఓకే బంగారం సినిమాల వరకు ఈ విషయాన్ని నిరూపించాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం…

ఆసీస్ మహిళల గెలుపు

Reading Time: < 1 minuteవెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా మహిళా టీమ్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా…

ఈ నెల 23న ‘వాహన్ పోర్టల్’ ప్రారంభం

Reading Time: < 1 minuteరాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంత, సులభమైన సేవలను అందించేందుకు ‘వాహన్ పోర్టల్’ను ఈ నెల 23న ప్రారంభించ నున్నట్లు రవాణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.. ఈ పోర్టల్‌ను రవాణా,…

1.6 లక్షల కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు 856 కోట్ల 98 లక్షల పన్ను మినహాయింపు

Reading Time: < 1 minuteఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1 లక్ష 6 వేలఎలక్ట్రిక్ వాహనాలకు 856 కోట్ల 98 లక్షలపన్ను మినహాయింపులు ఇచ్చి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన…

అత్యంత నిరాశజనక బడ్జెట్ : బిజెపి రామచందర్‌రావు

Reading Time: < 1 minuteతెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజ నకంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క…

కువైట్ రిఫైనరీపై ఇరాన్ దాడి..

Reading Time: 2 minutesగల్ఫ్‌లో చమురు కేంద్రాలపై దాడులు ఉధృతం అయ్యాయి. తమ ప్రతీకార దాడుల్లో ఇరాన్ శుక్రవారం కువైట్ లోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో దాడికి దిగింది. ప్రస్తుత పోరు గల్ఫ్‌లోని ఇంధన వ్యవస్థలను…

కుమార్తెతో కలిసి ట్యాంకర్ పై కిమ్‌ షికారు

Reading Time: < 1 minuteఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్‌జూయే మరోసారి వార్తల్లో నిలిచారు. సైనిక విన్యాసాల్లో ఆమె ట్యాంకర్ నడిపిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సియోల్ నుంచి వచ్చిన సమాచార ప్రకారం, తండ్రి పర్యవేక్షణలో…

గోదావరిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతు

Reading Time: 2 minutesభద్రాచలం పట్టణంలో పెను విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం పరిధిలో కొల్లుగూడెం గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన వీరు నదిలో స్నానాలకు దిగగా…

ముస్లిం సోద్రులకు సిఎం రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు

Reading Time: < 1 minute రంజాన్ (ఈద్- ఉల్- ఫితర్) పండుగను ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా…

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

Reading Time: < 1 minute ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రకటించడం ఇంటర్ విద్యా జెఎసి చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియే విద్యాశాఖ కార్యాలయంతో పాటు అన్ని జిల్లాల్లోని…

ముస్లింలకు కెసిఆర్ రంజాన్ శుభాకాంక్షలు

Reading Time: < 1 minuteరంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభం నుంచి చివరి రోజు వరకు, ప్రతి…

వినియోగదారులకు షాక్.. ఆ ఫీజు పెంచేసిన జొమాటో..

Reading Time: < 1 minuteపశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును జొమాటో పెంచేసింది. కంపెనీ యాప్‌లో అందుబాటులో ఉన్న…

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్ల బడ్జెట్ కేటాయింపు

Reading Time: < 1 minuteరాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.33,688 కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనిలో భాగంగా పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.2,622 కోట్లు, చేయూత…

23 ఏళ్లుగా నిర్లక్ష్యం.. బిసిసిఐపై మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు

Reading Time: < 1 minuteటీం ఇండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బిసిసిఐపై సంచలన ఆరోపణలు చేశారు. బిసిసిఐ కామెంటేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన ఆయన.. సోషల్‌మీడియాలో వరుసగా పోస్ట్‌లు పెట్టారు. 23 ఏళ్లుగా తనని నిర్లక్ష్యం చేసిందని…

మహిళ, శిశుసంక్షేమానికి రూ.3,143 కోట్లు

Reading Time: < 1 minute వార్షిక బడ్జెట్ లో మహిళ, శిశుసంక్షేమానికి రూ.3,143 కోట్లను కేటాయించినట్లు భట్టి వెల్లడించారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్‌వాడీ…

డ్వాక్రా సంఘాలకు రూ.2.500 కోట్ల వడ్డీ లేని రుణాలు

Reading Time: < 1 minuteరాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రూ.2.500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2026.27 వార్షిక బడ్జెట్‌లో డ్వాక్రా సంఘాలకు రూ.2,500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.…

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా: సిఎం రేవంత్

Reading Time: < 1 minuteహైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ ఫూచరిస్టిక్ బడ్జెట్ అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశామని అన్నారు.…

గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు

Reading Time: < 1 minute తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ‘కుంభమేళా’ తరహాలో పుష్కరాలను ప్రతిష్టాత్మ కంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ అందుకు అనుగుణంగా 2026-.27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.500 కోట్లను ప్రత్యేకంగా పుష్కరాల ఏర్పాట్ల కోసం…

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ. 1,500 కోట్లు

Reading Time: < 1 minuteమూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1,500 కోట్లను కేటాయించింది. హైదరాబాద్ రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చింది. లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ తీరాన్ని…

హోం శాఖకు రూ. 11, 907 కోట్లు ..న్యాయ శాఖకు రూ. 2,367 కోట్లు

Reading Time: < 1 minuteరాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలును కనబరుస్తొందని కొనియాడారు. ఈ క్రమంలో హోం…

విద్యుత్‌కు రూ. 21,285 కోట్లు

Reading Time: < 1 minuteవిద్యుత్ అభివృద్ధి, విశ్వసనీయత భవిష్యత్తు దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కేవలం సరఫరా వ్యవస్థగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్ధిక వృద్ది, భవిష్యత్ రాష్ట్ర పునాదిగా భావిస్తోందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు.ఈ…

హైదరాబాద్ లో ఉద్యోగులకు గుడ్ న్యూస్

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఎ) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం…

బుజ్జి అభిమానికి ‘విరోష్’ విందు.. వీడియో వైరల్

Reading Time: < 1 minuteహైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మికలు ఇటీవల వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి తనని ఆహ్వానించలేదు అంటూ.. ఓ చిన్నారి చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘‘మనం…

300 బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. 300 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్స్, బెట్టింగ్ ఎక్స్ఛేంజీలు, సట్టా/మట్కా గ్యాంబ్లింగ్, రియల్ మనీ కార్డ్-కెసినో…

అల్లుడు, కొడుకు కలిసి కెసిఆర్‌ను గృహ నిర్భందం చేశారు: సిఎం

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తాం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో పలు విషయాలను రేవంత్ ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చట్టప్రకారం వెళ్తేనే.. రేపు కోర్టులో…

బొలెరో వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీ: ఒకరు మృతి

Reading Time: < 1 minuteఅమరావతి: విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో రాళ్లవాక చెక్ పోస్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాన్ని బొలెరో వాహనం ఢీకొంది. ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలవ్వడంతో క్షతగాత్రులను ఆస్సత్రికి తరలించారు.…

బిజెపి నేతలు..బిసిల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది : మహేష్ గౌడ్

Reading Time: < 1 minuteహైదరాబాద్: బిసిల గురించి బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిజెపి, బిఆర్ఎస్ నేతలు ఒక్కటయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు అని అన్నారు. ఈ…

పెరిగిన ఆ పెట్రోల్ ధరలు.. సాధారణం యథాతధం..

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత్‌పై గట్టిగానే పడుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎల్‌పిజి సిలిండర్ల కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. అయితే అవి సాధారణ…

కాంగ్రెస్ కు మూడు ముక్కలాట తప్ప.. ప్రజలపై ప్రేమ లేదు: హరీష్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కోత పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం వల్లే.. తలసరి ఆదాయం తగ్గిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..…

జట్టు చెత్త ప్రదర్శన.. కీలక నిర్ణయం తీసుకున్న కెప్టెన్

Reading Time: < 1 minuteపసికూన ఐర్లాండ్ టి-20 ప్రపంచకప్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తన జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయాడు. దీంతో స్టిర్లంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టి-20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు…

డ్రమ్ము సిద్ధం అని మెసేజ్…. ప్రియుడితో భార్యను పంపించిన భర్త

Reading Time: < 1 minuteలక్నో: డ్రమ్ము సిద్ధంగా ఉందా? అని ప్రియుడికి సందేశం పంపిన ప్రియురాలి ఫోన్ చూసి భర్త షాక్ తిన్నాడు. వెంటనే భార్యను ప్రియుడు వద్దకు వెళ్లాలని సూచించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులంద్…

నదిలో ఈతకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు

Reading Time: < 1 minuteభద్రాచలం: సరదాగా ఈత కొట్టందుకు నదిలో దిగిన విద్యార్థుల కథ విషాదాంతమైంది. గోదవరి నదిలో స్నానానికి వెళ్లిన విద్యార్థులు నీట మునిగి గల్లంతు అయ్యారు. భద్రాచలంకు చెందిన ఏడుగురు యువకులు కూనవరం రోడ్డులోని గోదావరి నదలో…

సంక్రాంతి, ఉగాది గడిచినా రైతుభరోసా పడలేదు: కెటిఆర్

Reading Time: < 1 minuteహైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని గ్యారెంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా గన్ పార్క్…

బిఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎందుకు మంజూరు చేయడం లేదు: హరీష్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్తుండగా హరీష్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.…

ఐపిఎల్‌కి ముందు ఢిల్లీకి షాక్.. సన్‌రైజర్స్‌కి ఎదురుదెబ్బ..

Reading Time: < 1 minuteఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కసరత్తులు ప్రారంభించాయి. ఈసారి ఎలాగైనా కప్పును సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాయి. అయితే కొన్ని జట్లలో కీలక ఆటగాళ్లు గాయాల…

తెలంగాణ బడ్జెట్ @ 3.24 లక్షల కోట్లు

Reading Time: < 1 minuteహైదరాబాద్: తాము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.…

మోజ్తాబా బతికే ఉన్నాడని వీడియోను విడుదల చేసిన ఇరాన్

Reading Time: < 1 minuteటెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ వీడియోను విడుదల చేశారు. తాము బాంబు దాడులు చేయడంతో మొజ్తాబా తీవ్రంగా గాయపడి మృతి చెందాడని అమెరికా, ఇజ్రాయెల్ అరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో…

చేవేళ్లలో భూకంపం?

Reading Time: < 1 minuteచేవేళ్ల: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో భూకంపం సంభవించింది. చేవేళ్ల పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధంతో కూడిన ప్రకంపనల…

గజ్వేల్‌లో చెట్టును ఢీకొట్టిన బైక్: యువకుడు మృతి

Reading Time: < 1 minuteగజ్వేల్: సిద్దిపేట జిల్లా కూకునూర్ పల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మద్దూరు మండలం గాగిల్లాపూర్‌కు చెందిన నారదాస్…

కుమారుడిని కొట్టిందని తల్లి ప్రాణం తీసిన భర్త, అత్తింటివారు

Reading Time: < 1 minuteపాట్నా: కుమారుడిని కొట్టిందని తల్లిని తండ్రి, అత్తింటివారు చంపేసిన సంఘటన బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిరోపూర్ గ్రామంలో రాకేశ్ కుమార్, అను కుమారీ అనే దంపతులు నివసిస్తున్నారు.…

ఆర్థిక నిర్వహణలో తెలంగాణ టాప్

Reading Time: 2 minutesప్రజా ఆర్థిక నిర్వహణ (పబ్లిక్ ఫైనాన్స్)లో దేశంలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడం చెప్పుకోదగిన విశేషం. సామాజిక, ఆర్థిక నివేదికలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. నీతి ఆయోగ్ తాజాగా…

బిజెపికి సవాల్‌గా బెంగాల్ ఎన్నికలు

Reading Time: 3 minutesపశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో బిజెపి తక్షణ ప్రాధాన్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసోంను నిలుపుకోవడం, బెంగాల్‌ను గెలవడం లేదా కనీసం రాష్ట్రంలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం, కేరళ,…

బడ్జెట్‌లో బిసిలకు ప్రాధాన్యమిస్తారా?

Reading Time: 3 minutesబడ్జెట్‌లో బిసిలకు న్యాయం చేయాలి, కేటాయించిన నిధులు పూర్తిగా విడుదల చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. ఈ డిమాండ్లతో ధర్నాలు, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. బిసి సమాజంలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబం.…

ఉచితాలు అవసరమా, అనివార్యమా?

Reading Time: 3 minutesఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా ఉచితాలు ప్రకటించడంపట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల రాష్ట్రాలను తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి నిర్ణయాలు ప్రకటించే సమయాన్ని, ఆర్థిక తర్కాన్ని ప్రశ్నించింది. అవసరమైనవన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు…

ఫోన్ చూడొద్దన్నందుకు ట్యాంక్ ఎక్కి… ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఇంటర్ విద్యార్థిని

Reading Time: < 1 minuteకామారెడ్డి: ఫోన్ ఎక్కువగా చూడొద్దని తల్లిదండ్రులు చెప్పినందుకు ఓ బాలిక ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అనంతరం పోలీసులు, సబ్ కలెక్టర్ అక్కడికి చేరుకొనని బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి కిందకు తీసుకొచ్చారు. ఈ సంఘటన…

అందరి కళ్లు ఇద్దరిపైనే..

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026కు త్వరలోనే తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈసారి బరిలో ఉన్న పది జట్లు కూడా ట్రోఫీ సాధించడమే లక్షంగా పోరుకు సిద్ధమవుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్…

‘ఉస్తాద్..’కు భారీ స్పందన

Reading Time: < 1 minuteప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. ’గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా.. భారీ అంచనాల…

వినూత్న రీతిలో ఉగాది వేడుకలు… ముత్యాలమ్మకు బోనాలు.. ఎడ్ల బండ్ల ప్రదర్శన

Reading Time: < 1 minuteబోనాలతో మహిళలు మన తెలంగాణ/మోత్కూర్ : రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో వినూత్న రీతిలో ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది పండగంటే షడ్రుచులతో ఉగాది పచ్చడి, భక్షాలు ,…

క్షణికావేశంలో ఆత్మహత్య… ఇద్దరికి వెలుగునిచ్చిన వర్షితా

Reading Time: < 1 minuteమరణించి జీవిస్తున్న వర్షిత ఇద్దరు అందులకు చూపినిచ్చిన జనహిత సేవా సమితి మన తెలంగాణ / బెల్లంపల్లి టౌన్ : తాను మరణించినా ఇద్దరు అందులకు వెలుగునిచ్చిన వర్షిత కుటుంబాన్ని జనహిత సేవా సమితి అభినందించారు.…

పూజల పేరుతో మహిళపై పలుమార్లు అత్యాచారం…. 58 అశ్లీల వీడియోలు వెలుగులోకి

Reading Time: < 1 minuteముంబయి: పూజల పేరుతో ఓ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అశోక్ ఖరాత్(67) అనే…

ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే హై దరాబాద్ సురక్షిత ప్రాంతమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సింగిల్ విండో విధానం అమలులోకి తెస్తున్నామని చె ప్పారు. ప్రపంచ సినీ పరిశ్రమను హైదరాబాద్‌ను హబ్‌గా మార్చడానికి కృషిచేస్తున్నట్లు…

రూ.3.26 లక్షల కోట్లతో నేడు బడ్జెట్

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: నేడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం రూ.3.26 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపె ట్టే అవకాశం ఉందని తెలిసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం శుక్రవారం అసెంబ్లీలో…

యుద్ధం.. మహోగ్రం

Reading Time: 2 minutesదుబాయ్/టెహ్రాన్: పశ్చిమ యుద్ధం అత్యంత భీకర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లోని సైనిక, వైమానిక, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యక్తులనే లక్షంగా చేసుకున్న ఇరు పక్షాలు తాజాగా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇజ్రాయె ల్…

బొగ్గు పొయ్యిలకు సిద్ధంగా ఉండండి

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో చి న్న, మధ్యతరహా, ఇతర వినియోగదారుల కు రాష్ట్రాలకు బొగ్గు కేటాయింపు విషయం లో కేంద్ర ఆదేశాలిచ్చింది. రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్…

14 జిల్లాలకు డిసిసిలు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు కార్యచరణను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో కాంగ్రె స్ పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ శరవేగంగా చర్య లు…

రైతు మేళాలో రాజకీయ రగడ

Reading Time: < 1 minuteమన తెలంగాణ/నంగునూరు: సిద్దిపేట జి ల్లా నంగునూరు మండలం నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వేదికగా గురువారం నిర్వహించిన రైతు మేళా రాజకీయ రణరంగం గా మారింది. ప్రభుత్వ కార్యక్రమం కాస్తా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల…

శుక్రవారం రాశి ఫలాలు (20-03-2025)

Reading Time: 2 minutesమేషం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.…

కనిపించని నెలవంక.. ఎల్లుండి రంజాన్ పండుగ

Reading Time: < 1 minute సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రధ్దలతో జరుపుకునే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. గురువారం ఆ కాశంలో శవ్వాల్ మాసపు నెలవంక ఎక్కడా కనిపించలేదు. దీంతో ముస్లిం లు శుక్రవారం కూడా ఉపవాస దీక్షలను కొనసాగించనున్నారు.…

ఖమ్మం రహదారులకు మహర్దశ

Reading Time: 2 minutesఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. జిల్లా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు మహర్దశ కల్పిస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్ర త్యేక దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి మల్లు…

నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం..అంతలోనే అనంత లోకాలకు

Reading Time: < 1 minute ఉగాది పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ దర్శనానికి వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కోనేరులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఎపిలోని కాకినాడ జిల్లా సామర్లకోటలోని ప్రసిద్ధ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో…

భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

Reading Time: < 1 minuteభద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంప్రదాయబద్దంగా గురువారం శ్రీకారం చుట్టారు. ఉత్సవాంగ స్నవనంతో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4…

శంషాబాద్ విమానాశ్రయానికి స్కైట్రాక్స్ అవార్డు

Reading Time: < 1 minute జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2026 సంవత్సరానికి గాను ’బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏసియా 2026’ అవార్డును గెలుచుకుంది. స్కైట్రాక్స్ ద్వారా ఈ గౌరవం దక్కడం ఇది 5వ…

ధర్మదం నుంచి కేరళ సిఎం విజయన్ నామినేషన్ దాఖలు

Reading Time: < 1 minuteకేరళ ముఖ్యమంత్రి 80 ఏళ్ల వయోవృద్ధుడు, పినరయి విజయన్ ధర్మదం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు గురువారం ఉదయం 11గంటల సమయంలో తలస్సెరి సబ్ రిజిస్ట్రాల్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కన్నూర్…

బెంగాల్‌కు111 మందితో బిజెపి రెండో జాబితా

Reading Time: < 1 minuteపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి గురువారం తమపార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 111 మంది అభ్యర్థుల పేర్లు , పోటీ చేసే స్థానాలు ఉన్నాయి. సీనియర్ నేతలు రేఖా పాత్ర హింగల్‌గంజ్…

సంతోషకర దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతంటే..?

Reading Time: < 1 minuteప్రజలు సంతోషంగా జీవించే దేశాలలో భారత్.. పాకిస్థాన్, నేపాల్ కంటే వెనుకబడిపోయింది. మార్చి 19, గురువారం ప్రపంచ సంతోష నివేదిక 2026లో మొత్తం 140కి దేశాల జాబితాలో భారత్ 116వ స్థానంలో నిలిచింది. గతేడాది 118వ…

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు

Reading Time: 2 minutesతెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 19 న ఎంతో ఘనంగా జరిగాయి. శ్రీ పరాభవ…

అసలు సమస్య బౌలింగే: రవిచంద్రన్ అశ్విన్

Reading Time: < 1 minuteబ్యాటింగ్‌లో ఎంతో బలంగా ఉన్న టీమిండియాకు బౌలింగ్ సమస్య వెంటాడుతోందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జట్టు బౌలింగ్ భారాన్ని జస్‌ప్రిత్ బుమ్రా ఒక్కడే మోస్తున్నాడన్నాడు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్‌కప్‌లో…

‘కరుప్పు’ విడుదల అప్పుడే

Reading Time: < 1 minuteసూర్య తన మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ’కరుప్పు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సూర్య పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించిన ’కరుప్పు’ ఫస్ట్…

73 మంది రాజ్యసభ ఎంపీలపై కేసులు

Reading Time: < 1 minute ప్రస్తుత రాజ్యసభలో 73 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నట్లు తెలియచేసుకున్నారు. ఈ విధంగా మొత్తం సభలో 32 శాతం మంది వరకూ క్రిమినల్ చరిత్ర ఉందని వెల్లడైంది. కాగా ఈ సభలో 31…

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఐఐటి విద్యార్థులు మృతి

Reading Time: < 1 minuteముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం పుణె నుంచి ముంబైకి వెళ్తుండగా వోక్స్‌వ్యాగన్ పోలో కారు.. ఖలాపూర్ సమీపంలో అతివేగం కారణంగా…

కాంగ్రెస్ సీనియర్లకే సిఎం వార్నింగ్: బండి సంజయ్

Reading Time: 2 minutes ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ సిఎం సీట్లోకి వచ్చానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సరం…

అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్

Reading Time: < 1 minuteగౌహతి: అస్సాంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 126 అసెంబ్లీ స్థానాలకు 22 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 87…

మైనర్లపై వేధింపులు.. అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్

Reading Time: < 1 minuteన్యూమెక్సికో: మైనర్లుగా పరిచయం చేసుకొంటూ చిన్నారులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు అమెరికాలోని న్యూ మెక్సికో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ తెలుగు…

ఖతార్ గ్యాస్‌పై దాడులను సహించేది లేదు: ట్రంప్

Reading Time: < 1 minuteఖతార్‌పై ఇరాన్ మరోసారి దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌కు చెందిన ప్రధాన చమురు క్షేత్రం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇకపై ఇజ్రాయెల్ తిరిగి దాడులకు దిగదు. అయితే ఈ…

11 మంది మావోయిస్టులు లొంగుబాటు..

Reading Time: < 1 minuteమహారాష్ట్ర: మావోయిస్టు పార్టీ మరో షాక్ తగిలింది. గడ్చిరోలిలో జిల్లాలో గురువారం ఐదుగురు కీలక సభ్యులతో సహా మొత్తం 11 మంది నక్సలైట్లు పోలీసులు, CRPF అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.68 లక్షల…

‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ

Reading Time: < 1 minuteతెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత త్వరలో పార్టీ ప్రారంభించన్నారు. ఇప్పటికే పార్టీ పేరు నమోదు కోసం జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇసి…

కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలు

Reading Time: < 1 minuteగతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. వచ్చే ఏడాది ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.…

ఈనెల ౨౨ నుంచి రైతు భరోసా నిధులు జమ

Reading Time: < 1 minuteరాష్ట్రంలోని రైతులు బాగున్నప్పుడే, రైతుల పంటలు లాభాలు సాధించినప్పుడే రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొంటాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు లాభాలు సంపాదించి పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని , రైతులకు అండగా నిలిచేందుకు…

మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం..: మంత్రి అడ్లూరి

Reading Time: < 1 minuteధర్మపురి: కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని దేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదర,…

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

Reading Time: < 1 minuteవేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.43కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నక్క రాజేష్ అనే వ్యక్తి సరూర్‌నగర్ ప్రాంతంలో అవసరం ఉన్న…

డాడీ, మోడీపైనే నా పోరాటం: కవిత

Reading Time: < 1 minuteజాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తను పెట్టబోయే పొలిటికల్ పార్టీపై ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతుందని.. మంచి ముహూర్తం చూసుకుని…

మండలిలో ఇద్దరు, శాసనసభలో ముగ్గురు విప్‌లుగా నియామకం

Reading Time: < 1 minuteహైదరాబాద్: శాసన మండలిలో ఇద్దరు విప్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లకు విప్ పదవి దక్కింది. శాసనసభలో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.…

విషాదం.. ఉరివేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Reading Time: < 1 minuteతెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటనల మేడ్చల్ జిల్లాలో చేటుచేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఉరివేసుకుని…

‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’.. బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఎల్బి నగర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్‌’లో ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలకు ఎల్బినగర్ బిఆర్ఎస్ నేతలు వైట్ ఛాలెంజ్ విసిరారు. బిఆర్ఎస్ నేత ఛాలెంజ్‌ని స్వీకరించి కాంగ్రెస్…

భారీగా పడిపోయిన బంగారం ధరలు..

Reading Time: < 1 minuteపసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత వారం రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో గురువారం పసిడి, వెండి ధరలు భారీగా పతమయ్యాయి.…

ఉగాది వేళ మెగాస్టార్ కీలక నిర్ణయం.. మరో కొత్త సేవా కార్యక్రమం

Reading Time: < 1 minuteహైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన నటన, డ్యాన్స్‌లు, ఫైట్‌లు, వెండితెరపై ఆయన చేసే సందడి అయితే.. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది ఆయన చేసే సేవా కార్యక్రమాలు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్‌…

మోహన్‌బాబు బర్త్‌డే స్పెషల్.. ‘ది ప్యారడైస్’ నుంచి ప్రత్యేక వీడియో

Reading Time: < 1 minuteఒకప్పుడు విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆ తర్వాత హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు అభిమాన నటుడిగా మారిపోయారు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన ఆచితూచి సినిమాలు…

బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ హవా.. తొలిరోజు రికార్డు కలెక్షన్స్

Reading Time: < 1 minuteబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్: ది రివెంజ్’ మూవీ రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. బుధవారం సాయంత్రం నుంచి పెయిడ్ ప్రీమియర్లతో ప్రారంభమైన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తో…

బిసిసిఐకి అజిత్ అగార్కర్ విజ్ఞప్తి.. దేని గురించి అంటే..

Reading Time: < 1 minuteభారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని ఆయన కోరినట్లు సమాచారం. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ తన…

అతడి తర్వాత భారత జట్టు పరిస్థితేంటో..: అశ్విన్

Reading Time: < 1 minuteఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో్ విజేతగా నిలిచిన టిం ఇండియా ప్రస్తుతం మంచి ఫామ్‌లో దూసుకుపోతుంది. మూడు ఫార్మాట్‌లలో రాణిస్తుంది. అయితే బ్యాటింగ్ పరంగా జట్టు పటిష్టంగా ఉన్నా… బౌలింగ్‌లో అప్పుడప్పుడూ తేలిపోతున్నారు. ఎవరు…

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ కేంద్రం(ఐఎండి) భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ, ఎపిలోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది రానున్న మూడు…

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గోల్డ్ సీజ్..

Reading Time: < 1 minuteశంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో గురువారం డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కోయంబత్తూరు నుంచి విశాఖ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని గుర్తించారు. అనంతరం నిందితుడిని…

ఖతార్‌పై భీకర దాడి.. గ్యాస్ కేంద్రం ధ్వంసం.. భారత్‌కు ఇబ్బందులే..

Reading Time: < 1 minuteపశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకీ ఉదృతమవుతోంది. ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ:లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరు దేశాల మధ్య పంతం చల్లారడం లేదు. తాజాగా తమ నేతలు లారిజానీ,…

నవనాయకుల ఫలితాలు…. భవిష్య భారతం 2026-27

Reading Time: 3 minutesరాజు – గురువు: దేవతలకు గురువైన గురువుకి రాజ్యాధి పత్యం రావడం మంచిదే. దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతిక రంగం అభివద్ధి చెందుతుంది. రాజ్యాధిపత్యం గురువుకి…

రవి గ్రహం గురించి సూక్ష్మంగా..

Reading Time: 2 minutesభూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టు తిరుగుతుంది. అందువలననే రాత్రి పగలు ఏర్పడుతాయని మనందరికి తెలిసిన విషయమే. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టు తిరుగుట వలన వెన్నెల రాత్రులు, చీకటి…

శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు.. సిఎం రేవంత్ కు ఆహ్వానం

Reading Time: < 1 minuteహైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ…