Category: Manatelangana

22నుంచి రైతు భరోసా

Reading Time: < 1 minute సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్న సిఎం రేవంత్‌రెడ్డి మొత్తం మూడు విడతల్లో అన్నదాతలకు రూ.9వేల కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర…

మోగిన నగారా

Reading Time: 2 minutesఒక యూటీ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 9నుంచి 29వ తేదీ వరకు పోలింగ్ మే 4న కౌంటింగ్ పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో పోలింగ్ తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఒక…

పైలట్‌కు జైలు..ఎంపికి బెయిల్

Reading Time: 3 minutes మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ పోలీసులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జి డ్రగ్స్ పరీక్షల్లో ఏలూరు ఎంపి మహేశ్ యాదవ్, మాజీ ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డి సహా ఆరుగురికి…

ఇస్ఫహాన్ నగరంపై అమెరికా దాడి

Reading Time: 2 minutes బి25 బాంబర్ విమానంతో దాడికి దిగిన అగ్రరాజ్యం తక్కువ ఎత్తులో ఎగురుతూ బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా విమానాలు ఇరాన్ అణుకేంద్రం ఉన్నది ఈ నగరంలోనే టెహరాన్‌లోని స్పేస్ సెంటర్‌పైనా దాడులు షిరాజ్ నగరంపై విరుచుకుపడిన…

తీవ్రరూపం దాలుస్తున్న వాణిజ్య సిలిండర్ల కొరత

Reading Time: 3 minutesరోజు రోజుకీ మూతపడుతున్న టీ స్టాల్స్, హోటళ్లు బ్లాక్‌లోనూ స్థిరంగా లేని వాణిజ్య సిలిండర్ల ధర గ్యాస్ సరఫరా పునరుద్దరిస్తే తప్ప ఏం చేయలేమని చేతులెత్తేస్తున్న వ్యాపారులు హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో వాణిజ్య…

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు…వాతావరణ శాఖ అలర్ట్

Reading Time: < 1 minuteఐదు రోజులు కురిసే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ మన తెలంగాణ/హైదరాబాద్ : మార్చి ఆరంభంలోనే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే అలర్ట్ ఇచ్చింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో…

మొయినాబాద్‌లో డ్రగ్స్ కలకలం

Reading Time: 2 minutesఆరుగురికి పాజిటివ్ డ్రగ్స్ పార్టీ జరుగుతుండడంతో పకడ్బందిగా ఈగల్ టీం సోదాలు కాల్పులు, మాదక ద్రవ్యాల సరఫరాపై దర్యాప్తు జరుగుతోంది ఈగిల్ అధికారులు ఎంపి మహేష్‌పై సిఎం చంద్రబాబు ఆగ్రహాం మన తెలంగాణ/హైదరాబాద్/మొయినాబాద్ : మొయినాబాద్ ఫాం…

అప్పుడు పట్టిచ్చారు….. ఇప్పుడు పట్టుబడ్డారు

Reading Time: 2 minutesనాడు ఎమ్మెల్యేలకు ఎర.. నేడు డ్రగ్స్ పార్టీ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ పోలీసులకు ఉప్పు అందించిన అప్పటి కోడ్ భాష ‘నారియల్ పానీ లే అయియే’ తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తోన్న తాజా…

సోమవారం రాశి ఫలాలు (16-03-2026)

Reading Time: 2 minutesమేషం ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు…

కారుణ్య మరణం అనే మెర్సి కిల్లింగ్

Reading Time: < 1 minuteభారతదేశంలో మెర్సీ కిల్లింగ్ లేక కారుణ్య మరణం అనేది చట్టం ప్రకారం నేరం. కేవలం కోర్టులు మాత్రమే దానికి అనుమతించాలి. అప్పుడే డాక్టర్లు ఆ పేషెంట్ కు మరణాన్ని నిర్ధారించవచ్చు. పేషెంట్ మరణశయ్య పై ఉన్నాడని…

డ్రగ్స్ ఘటనపై పారదర్శక విచారణ జరపాలి

Reading Time: < 1 minuteఅన్ని పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్ టెస్ట్ చేయించుకుందాం బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ మనతెలంగాణ/హైదరాబాద్ : మొయినాబాద్‌లోని మాజీ ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ ఘటనపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరపాలని…

ఉప్పల్ లో ప్లే గ్రౌండ్‌లో ఘర్షణ… మెయిన్ రోడ్డుపై కానిస్టేబుల్ హత్య

Reading Time: < 1 minuteచిల్కానగర్‌లో దారుణ ఘటన పిలిపించి పబ్లిక్ చూస్తుండగానే కత్తులతో వెంటపడి దాడి భయంతో పరుగులు తీసిన స్థానికులు మన తెలంగాణ / ఉప్పల్: ఉప్పల్ పరిధిలోని చిల్కానగర్ రోడ్డులో ఆదర్శనగర్ సాయిబాబా గుడి వద్ద ఆదివారం…

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరమూ డ్రగ్స్ పరీక్ష చేయించుకుందాం.. పరీక్షకు కెటిఆర్ సిద్ధమా ?

Reading Time: < 1 minuteప్రశ్నించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మన తెలంగాణ/హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరమూ డ్రగ్స్ పరీక్ష చేయించుకుందాం.. అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్…

డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం

Reading Time: < 1 minuteప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా నా పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుంది బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తాను డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్…

ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు

Reading Time: < 1 minuteమొదటి విడతలో ఒక ఎకరం వరకు 70 లక్షల మంది ఖాతాల్లో రూ.3,590 కోట్లు 20 రోజుల్లో రూ.2,650 కోట్లు సిఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం…

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందాం

Reading Time: 2 minutesఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు హాజరైన సిఎం, మంత్రులు, పిసిసి చీఫ్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు…

మేడిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి…. వీడియో వైరల్

Reading Time: < 1 minuteమన తెలంగాణ/ బోడుప్పల్ : కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….గోదావరిఖని చెందిన మర్రి ప్రశాంత్(35),శ్రావణి…

రేపటి నుంచి ఒంటిపూట బడులు

Reading Time: < 1 minuteఉ.8 నుంచి మ.12:30 వరకు తరగతులు టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లకు పరీక్షలు జరిగే రోజుల్లో మ.1 గంట నుంచి సా. 5 వరకు క్లాసులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం ఒంటిపూట బడులు…

మూసీ భూములు ప్రపంచ బ్యాంక్‌కు కట్టబెట్టే యత్నం

Reading Time: 2 minutesరేవంత్‌రెడ్డి చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారు పూర్తి డిపిఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనతెలంగాణ/హైదరాబాద్ : మూసీ ప్రక్షాళన పేరుతో దాని పరివాహక ప్రాంతాల్లోని భూములను ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు…

బడ్జెట్ సమావేశాలకు కెసిఆర్ వస్తారా..?

Reading Time: < 1 minuteఎప్పటిలానే దూరంగానే ఉంటారా…? మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా..లేక ఎప్పటిలానే శాసనసభ సమావేశాలకు దూరంగానే ఉంటారా…?…

డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ పుట్ట మహేష్, రోహిత్ రెడ్డి పై చర్య తీసుకోవాలి

Reading Time: 2 minutesక్రీడలను యువత అభివృద్ధి కోసం వినియోగించాలి సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డా. కె. నారాయణ మన తెలంగాణ / హైదరాబాద్ : డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన టిడిపి ఎంపి పుట్ట మహేష్, మాజి ఎంఎల్‌ఎ…

చికెన్ ధరలు పైపైకి…!

Reading Time: < 1 minuteప్రస్తుతం కిలో రూ.320..రానున్న రోజుల్లో రూ.380కి చేరే ఛాన్స్? మన తెలంగాణ/హైదరాబాద్ : అన్‌సీజన్‌లోనూ చికెన్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ట్రిపుల్ సెంచరీ దాటడంతో సామాన్యులకు చికెన్ కూర దూరమవుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్…

రామప్ప దేవాలయ పరిసరాలలోని జైన గుడిని పరిరక్షించాలి

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న పాలంపేటలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయ పరిసరాల్లోని సా.శ.13వ శతాబ్దికి చెందిన వర్ధమాన మహావీరుని జైన గుడిని పదిలపరిచి, పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు,…

నెతన్యాహు క్షేమంగా ఉన్నారు

Reading Time: < 1 minuteవదంతుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటన టెల్ అవీవ్ : ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధంలో మరణించి ఉంటారని వస్తున్న ఊహాగానాలపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారని ఎక్స్…

అక్కడ సరదా కోసం మరిన్ని దాడులు చేస్తాం: ట్రంప్

Reading Time: < 1 minute‘ఖర్గ్’పై సరదాగా మరిన్ని దాడులు చేస్తాం చమురు క్షేత్రాలను లక్షంగా చేసుకోలేదు సైనిక స్థావరాలను దారుణంగా దెబ్బతీశాం మొజ్తాబా బతికి ఉన్నాడనేది అనుమానమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు న్యూయార్క్ : పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై…

నెతన్యాహు బతికి ఉంటే వెంటాడి చంపుతాం

Reading Time: < 1 minuteనెతన్యాహు చిన్నారుల హంతకుడు ఇప్పటికీ ఆయన ఉనికిపై అనుమానాలు ఉన్నాయి ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరిక టెహ్రాన్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బయటి ప్రపంచానికి కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో ఆయన ఉనికిపై రకరకాల…

పోలీసుల తనిఖీ నుంచి తప్పుంచుకోబోయి.. లారీ ఢీకొని యువకుడు మృతి

Reading Time: < 1 minuteగన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఔటుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ట్యూషన్‌కు వెళ్లి అన్నదమ్ములు తిరిగి ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో పోలీసులు వాహనాల తనఖీలు చేపట్టారు. యువకుడు భయపడి…

తొర్రూరులో చికిత్స కోసం వచ్చిన యువతితో వైద్యుడు అసభ్య ప్రవర్తన…

Reading Time: < 1 minuteతొర్రూరు: చికిత్స కోసం వ‌చ్చిన యువ‌తితో డాక్ట‌ర్ అస‌భ్యంగా ప్రవర్తించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. పేషెంట్ త‌ర‌ఫు బంధువులు డాక్ట‌ర్‌కు దేహ‌శుద్ధి చేశారు. 21 ఏళ్ల…

డ్రగ్స్ కేసులో టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేష‌న్ బెయిల్‌

Reading Time: < 1 minuteహైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేష‌న్ బెయిల్‌ లభించింది. టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్…

నాలుగు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్ (294), కేరళ (140), అస్సాం (126)తో పాటు పుదుచ్చేరి (30) రాష్ట్రాల్లో…

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం: కెటిఆర్

Reading Time: < 1 minuteహైదరాబాద్: టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కోరినట్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం మని…

నాగబంధం చిత్రం నుంచి ‘నమో రే నమో రే’ సాంగ్ విడుదల

Reading Time: < 1 minuteవిరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి…

ఆటో-లారీ ఢీ.. నలుగురు మృతి

Reading Time: < 1 minuteదేవరపల్లి: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవరపల్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా…

ప్రభుత్వం అసమర్థత కారణంగానే ఈ దుస్థితి దాపురించింది: నిరంజన్ రెడ్డి

Reading Time: < 1 minuteహైదరాబాద్: దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలను ఎగ్గొట్టిన మొదటి సిఎం రేవంత్ రెడ్డి అని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మూడు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టారని, రైతులు రైతుభరోసాపై ఆశలు వదులుకున్నారని…

కివీస్ దారుణ ప్రదర్శన.. స్వల్ప స్కోర్‌కే ఆలౌట్..

Reading Time: < 1 minuteమౌంట్ మౌంగానుయి: కొద్ది రోజుల క్రితమే టి-20 ప్రపంచకప్‌లో ఫైనల్స్ వరకూ చేరుకున్న న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో ఘోరంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి…

ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్తులో భారత్‌దే ఆధిపత్యం: రోహిత్

Reading Time: < 1 minuteటీం ఇండియా గత కొంతకాలంగా మంచి జోష్‌లో ఉంది. 2023లో జరిగినవన్డే ప్రపంచకప్‌లో ఓటమిపాలైనా.. ఆ తర్వాతి సంవత్సరం (2024)లో టి-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్, మళ్లీ ఈ ఏడాది టి-20 ప్రపంచకప్‌ను సొంతం…

కాంగ్రెస్ లో కష్టపడినవారికి కచ్చితంగా పదవులు వస్తాయి: మహేష్ గౌడ్

Reading Time: < 1 minuteహైదరాబాద్: మహిళల స్వావలంభనకు కృషి చేస్తున్నామని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని అన్నారు. పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ పదవీ బాధ్యతలు…

ఆ పాక్ క్రికెటర్ మా జట్టులో ఆడటం లేదు.. :సన్‌రైజర్స్

Reading Time: < 1 minuteసన్‌రైజర్స్ ఫ్రాంచైజీ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ‘ది హండ్రెడ్ లీగ్’ కోసం జరిగిన వేలంలో పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంతో భారత నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఐపిఎల్‌లోనూ ఎస్‌ఆర్‌హెచను తొలగించాలంటూ…

కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది: హరీష్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలో షాదీ ముబారక్ అద్బుతంగా మొదలైందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కెసిఆర్ కిట్ సహా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం అని అన్నారు. మాజీ…

జమ్ముకశ్మీర్‌లో్ ఎన్‌కౌంటర్.. పాక్ ఉగ్రవాది హతం..

Reading Time: < 1 minuteశ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్‌ ఉగ్రవాదిని భద్రతదళాలు మట్టుబెట్టాయి. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఆపరేషన్‌లో భారత ఆర్మీ,…

అన్నమయ్య జిల్లాలో విషాదం ..ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Reading Time: < 1 minuteఅమరావతి: అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందారు. తాత, మనవడు, ఇద్దరు మనమరాళ్లు బైక్ పై వెళ్తుండగా..బైకు పొగ పీల్చి ఊపిరిరాడక తీవ్ర ఇబ్బంది పడి మృతి చెందారు. ఇంట్లో…

ఐసిసి కంటే ఏ జట్టు గొప్పది కాదు.. ఆ రెండు జట్లకు జై షా చురకలు

Reading Time: < 1 minuteముంబై: టి-20 ప్రపంచకప్ 2026కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్లు నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో తమకు భద్రత లేదని.. ఇతర కారణాలు చెబుతూ బంగ్లాదేశ్ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని…

టెండర్ విధానంతో చేనేతకు చేటు

Reading Time: 2 minutesమానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే పుట్టాయి. కానీ ఆ వస్త్రాల వెనుక దాగి ఉన్న వారి జీవిత…

పసిప్రాయాన్ని కాటేస్తున్న హెచ్‌ఐవి

Reading Time: 3 minutesఆరోగ్యవంతమైన పిల్లలతో సమాజ పురోగతి సాధ్యపడుతుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. మెరుగైన కుటుంబానికి సోపానమవుతుంది. నవ్వుతూ తుళ్లుతూ చదువుకునే పిల్లలను చూస్తే ముచ్చటేస్తుంది. ఆ ముచ్చట ఎంతోకాలం కాదని తెలియక తల్లడిల్లే కుటుంబసభ్యుల వేదన అంతాఇంతా…

సోషల్ డ్రామా, సస్పెన్స్‌తో..

Reading Time: < 1 minuteస్టార్ హీరోయిన్ అనుష్క తెలుగులో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పిన స్టోరీకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కథలోని వైవిధ్యం, ఆమె…

యాదాద్రిలో దారుణం..కుమార్తె, కుమారుడిని కత్తితో పొడిచిన తల్లి

Reading Time: < 1 minuteహైదరాబాద్: యాదాద్రి జిల్లాలో భువనగిరి మండలం తుక్కపురంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె, కుమారుడిని తల్లి కత్తితో పొడిచింది. గత కొంతకాలంగా భర్త నరేంద్ర రెడ్డి, నీలిమ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు వీరి వివాదం…

కొత్త తరహా కథలతో ..

Reading Time: < 1 minuteరొమాంటిక్, కామెడీ, కమర్షియల్ కథలతో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈసారి కొత్త తరహా కథలతో సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడని తెలిసింది. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆయన భావిస్తున్నాడట.…

రోడ్డు ప్రమాదం..బొలెరో బోల్తా పడి ఒకరు మృతి

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అశ్వరావు పేట వెళ్లుండగా అదుపుతప్పి బొలెరో బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు…

కొరియాలో పాటలు, కీలక సన్నివేశాలు

Reading Time: < 1 minuteమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ ‘కొరియన్ కనకరాజు’ను మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం హార్రర్, కామెడీని…

రీజినల్ రింగ్ రైల్ డిపిఆర్ సర్వేకు గ్రీన్ సిగ్నల్

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: నగరం చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) తయారీ కోసం సర్వే నిర్వహించేందు కు…

ఖర్గ్ దీవిపై బాంబుల వర్షం

Reading Time: 2 minutesదుబాయ్/ వాషింగ్టన్ : ఇంధన కేంద్రీకృతంగా పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు మరింత రగులుకుంది. శనివారం తెల్లవారుజామున అమెరికా సేనలు ఇరాన్‌కు చెందిన ఖర్గ్ దీవిపై దాడికి దిగింది. ఇరాన్ ఆధీనంలోని ఈ ఐలాండ్ ఇరాన్‌కు 42 కిలోమీటర్లదూరంలో…

పెళ్లికి నిరాకరించిందని ఎయిడ్స్ ఇంజెక్షన్

Reading Time: < 1 minuteమన తెలంగాణ/ఘట్‌కేసర్: మరదలు పెళ్లి చేసుకోన ని చెప్పడంతో ద్వేషం పెంచుకున్న మేనబావ బలవంతంగా ఎయిడ్స్ రక్తంతో కూడిన ఇంజెక్షన్‌ను ఎక్కించిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన…

సుందరీకరణ ముసుగులో భూముల ఆక్రమణ

Reading Time: 4 minutesమన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రెండేళ్లు తమ ఆస్తులు కాపాడుకోవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అ న్నారు. మూసీ బాధితులు సమిష్టిగా రెండేళ్లు కలిసికట్టుగా ప్రభుత్వంపైన పోరాడితే తమ ప్రభు త్వం వచ్చిన…

తమిళ కవి వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: ప్రముఖ తమిళకవి, గీత రచయిత వైరముత్తు రామసామికి సాహిత్య ప్రతిష్టాత్మక 2025 సంవత్సరపు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించారు. తన పాటలతో , నవలలతో రచనలతో సృజనాత్మక గాఢత, విశిష్ట, విభిన్న కవితా విలువలను చాటినందుకు…

అడవిలో ఆయుధాలు..జనంలోకి అన్నలు!

Reading Time: 4 minutesమావోయిస్టు ఉద్యమం అంతం అయిందా? కేంద్రప్రభుత్వం పదేపదే ప్రకటించినట్టుగా ఈనెల 31తో ఆ ఉద్యమ ప్రస్థానం ముగిసినట్టేనా? దశాబ్దాల తరబడి ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించి, రహస్య ఉద్యమంలో పాల్గొని సాయుధ పోరాటబాట పట్టిన సిపిఐ (మావోయిస్టు)…

మాజీ ఎంఎల్‌ఎ ఫామ్‌హౌస్‌లో కాల్పుల కలకలం

Reading Time: < 1 minuteహైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా,…

వ్యవసాయ బావిలో క్రేన్ పడి ముగ్గురు మృతి

Reading Time: < 1 minute భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో శనివారం ఘోర విశాదం చోటుచేసుకుంది. కొరికిశాల గ్రా మంలో వ్యవసాయ బావిలో పూడికతీస్తుండగా క్రేన్ వైర్ తెగి క్రేన్ బావిలో పడగా క్రేనువద్ద ఉన్న ముగ్గురు మృతి…

కిమ్ బలప్రదర్శన..ఒకేసారి 10 క్షిపణుల ప్రయోగం

Reading Time: < 1 minuteప్రపంచ యుద్ధ భయాల వేళ ఉత్తర కొరియా భారీ స్థాయి బలప్రదర్శనకు దిగింది. ఒకేరోజు వరుసగా పది బాలిస్టిక్ క్షిపణులను శనివారం తూర్పు సముద్రం వైపు విజయవంతంగా ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా సైన్యం…

అరుదైన బాంబే బ్లడ్‌గ్రూప్‌తో ఆమె

Reading Time: < 1 minute అత్యంత అరుదైన బాంబే బ్లడ్‌గ్రూప్‌ను ఎయిమ్స్ గోరఖ్‌పూర్ వైద్యుల బృందం గుర్తించింది. తమ వద్దకు చికిత్సకు వచ్చిన ఓ గర్భిణీకి పరీక్షల దశలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఉండే ఎ బ్లడ్…

చొరబాటుదార్ల కోసం సర్‌పై సణుగుడు: ప్రధాని మోడీ

Reading Time: < 1 minuteచొరబాటుదార్లకు కొమ్ముకాయడం, రాజకీయ లబ్థికి దిగడం తృణమూల్ కాంగ్రెస్ నిజరూపం అని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అక్రమ వలసదార్లు ఓటుబ్యాంక్‌లు కావడంతోనే ఇప్పుడు టిఎంసి ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తోందని…

హాకీ ఛాంపియన్ ఇంగ్లండ్

Reading Time: < 1 minuteఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ మహిళా టీమ్ విజేగా నిలిచింది. శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 20 గోల్స్ తేడాతో ఆతిథ్య భారత జట్టును ఓడించింది.…

కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 24 మంది విద్యార్థులకు గాయాలు

Reading Time: < 1 minuteకరూర్: రైల్వే లెవల్ క్రాసింగ్‌ను దాటుతుండగా కాలేజీ బస్సును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం కరూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

వైరల్ గా మారిన రాధికా శరత్ కుమార్ వ్యాఖ్యలు

Reading Time: < 1 minuteసినిమా టికెట్ రేట్లు పెరుగుతున్న అంశంపై ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా తమిళ మూవీ తాయి…

మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా రేవంత్ రెడ్డి తీరు: కెటిఆర్

Reading Time: < 1 minuteఅందాల పోటీలకు, ఫుట్‌బాల్ ఆటలకి వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ రెడ్డి తీరు తయారైందని కెటిఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలకు అభివృద్ధికి డబ్బులు…

భట్టి విక్రమార్క కుమారుడు కోడలును ఆశీర్వదించిన ఎపి సిఎం చంద్రబాబు

Reading Time: < 1 minuteఎపి సిఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు విచ్చేసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు.ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 70 డ్రోన్లు పట్టివేత

Reading Time: < 1 minuteశంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద సంఖ్యలో డ్రోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు సింగపూర్ నుంచి తీసుకొస్తున్న 70 డ్రోన్లను సీజ్ చేశారు. డ్రోన్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద సంఖ్య…

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

Reading Time: < 1 minute తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. రెండో శనివారం కావడంతో స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు…

వాచ్ మన్ దంపతుల హత్య

Reading Time: < 1 minute అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్ మన్ దంపతులను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు,…

ముందు ఆ పాపాన్ని కడుక్కోండి.. కాంగ్రెస్ పై కెటిఆర్ ఫైర్

Reading Time: < 1 minuteకాంగ్రెస్‌ హయాంలోనే మూసీ మురికి కూపంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ముందు ఆ పాపాన్ని కడుక్కోవాలని.. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకుని కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణలు చెప్పాలని అన్నారు.…

త్వరలో 16వేల మందికి ‘మెటా’ షాక్

Reading Time: < 1 minuteసాఫ్ట్‌వేర్ రంగంపై కృత్రిమ మేధ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంథ్రోపిక్ వంటి స్టార్టప్‌ల దెబ్బకు పేరు మోసిన టెక్ కంపెనీలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పని మొదలుపెట్టాయి.…

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం

Reading Time: < 1 minute బంగారం, వెండి ధరలు శనివారంనాడు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదారాబాద్ బులియన్ మారెక్ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,59,660కు చేరుకుంది. శుక్రవారంనాటి ధరతో పోల్చుకుంటే రూ.1030 మేర తగ్గుదల నమోదు…

వీసాల మోసం కేసులో 11మంది భారతీయుల అరెస్ట్

Reading Time: < 1 minuteఅమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న 11 మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. మసాచుసెట్స్, కెంటకీ, ఒహియో రాష్ట్రాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాము వివిధ రకాల నేరాల బాధితులమని, వాళ్లకు…

రేపు ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..ఇఫ్తార్ విందుకు హాజరు కానున్న సిఎం రేవంత్

Reading Time: < 1 minuteఎల్‌బి స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న ఇఫ్తార్ విందు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో…

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

Reading Time: < 1 minuteభర్త మీద కోపంతో తన పిల్లలు భర్తకు కూడా దక్కరాదని తల్లి తన ఇద్దరు కొడుకులతో గార్గేయపురం చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. ఎపిలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన…

రేపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న స్వర్ణ

Reading Time: < 1 minuteఇటీవల పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ 15 (ఆదివారం) ఉదయం 11 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది..

Reading Time: < 1 minuteపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. రాశీ ఖన్నా కీలక…

బిజెపి ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు: కూనంనేని సాంబశివరావు

Reading Time: < 1 minuteదేశవ్యాప్తంగా పెరిగిన ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోడీ…

మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా రూ.93 కోట్లు ఆఫర్

Reading Time: < 1 minuteఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఎక్కడున్నారన్న సమాచారం చెప్పే వారికి 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.93కోట్లు )ఇస్తామని అమెరికా భారీ ఆఫర్ ప్రకటించింది. ఈమేరకు యూఎస్ విదేశాంగశాఖ ఎక్స్‌లో ప్రకటన…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Reading Time: < 1 minuteమెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని రాంపూర్ వద్ద 765D జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్న తరుణంలో నర్సాపూర్ నుంచి బైక్ పై మెదక్ వైపు వెళ్తున్న వారిని…

ఆందోళన వద్దు.. వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవు: కేంద్రం

Reading Time: < 1 minuteవంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆందోళన చెందవద్దని.. ప్రస్తుతం LPG సరఫరాలో ఎలాంట ఇబ్బందులు లేవని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గల్ఫ్ లో యుద్ధం కారణంగా భారత్ లో వంట గ్యాస్ సిలిండర్ల…

వరంగల్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

Reading Time: < 1 minuteవరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖిలావరంగల్ మండలం మామునూరు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే…

బండి సంజయ్‌ యాత్రలో తేనటీగల దాడి..

Reading Time: < 1 minuteకేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ యాత్రపై తేనటీగలు దాడి చేశాయి. శనివారం ఉదయం కరీంనగర్ నుండి కొండగట్టుకు బండి సంజయ్.. సంజయ్‌ అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి భారీగా…

విషాదం.. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి.. ఉరేసుకున్న తల్లి

Reading Time: < 1 minuteతన ఇద్దరు పిల్లలను గొంతు నులిమిన తల్లి.. తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సత్యవాణి, మురళి…

గ్యాస్ విషయంలో సొమ్ము చేసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు: పయ్యావుల

Reading Time: < 1 minuteఅమరావతి: గృహాలు, ఆస్పత్రులు, హాస్టళ్లు.. ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ పంపిణీ జరగాలని ఎపి మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్ లైన్ లోనే జరగాలని స్పష్టం చేశారని అన్నారు. గ్యాస్ సరఫరా…

ద్రవిడ్, బిన్నీ, మిథాలీ రాజ్‌లకు అరుదైన గౌరవం

Reading Time: < 1 minuteభారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నమన్ అవార్డుల జాబితాను ప్రకటించింది. 2024-25 సీజన్‌కు సంబంధించి క్రికెట్‌లో క్రీడాకారుల ప్రదర్శనలు, సేవలను గుర్తించేందుకు బిసిసిఐ ఈ అవార్డులను ఇస్తుంది. తన వార్షిక ‘నమన్ అవార్డుల’ ప్రదానోత్సవాన్ని…

వంట గ్యాస్ కొరత.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

Reading Time: < 1 minuteచెన్నై: దేశంలో ఏర్పడిన వంట గ్యాస్‌ సిలిండర్ల సంక్షోభంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్‌ కొరతతో తమిళనాడులో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ప్రజలపై కొంత భారాన్ని తగ్గించాలని.. ఇందులో…

రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయండి: తుమ్మల

Reading Time: < 1 minuteహైదరాబాద్: రైతులకు పెట్టుబడి, ఎరువులు అన్నీ ఇస్తున్నాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తన తోటలో అనేక పంటలు పండిస్తున్నానని అన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఫ్యాక్టరీని మంత్రులు పరిశీలించారు.…

కాంగ్రెస్ భయాందోళనలు సృష్టిస్తుంది: ప్రధాని మోడీ

Reading Time: < 1 minuteసిల్చార్: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ పై ఫైరయ్యారు.పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఆందోళనలు సృష్టిస్తోందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలోని సిల్చార్ పట్టణంలో శనివారం ప్రధాని…

సల్మాన్ అఘా ఔట్ పై స్పందించిన లిట్టన్ దాస్… అది ఉత్తుత్త మ్యాచ్ కాదు?

Reading Time: < 1 minuteహైదరాబాద్: పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో పాక్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు సమజ్జీవులుగా ఉన్నారు. పాకిస్థాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మ్యాచ్…

పోచారంలో పెళ్లికి నో చెప్పిన యువతి… ఆమెకు ఎయిడ్స్ రక్తాన్ని ఇంజక్షన్ చేసిన ఉన్మాది

Reading Time: < 1 minuteహైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించడంతో ఎయిడ్స్ రక్తంతో యువతికి యువకుడు ఇంజక్షన్ ఎక్కించాడు. మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయం అయింది.…

అక్కడ గెలిచినందుకే పాదయాత్ర చేపట్టాను: బండి

Reading Time: < 1 minuteహైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్లలో కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధిని పట్టించుకోలేదని కేంద్రమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టాం అని అన్నారు. అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట కరీంనగర్ లోని…

మెదక్ లో రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి…. పరీక్షకు హాజరైన కుమారుడు

Reading Time: < 1 minuteమెదక్: రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయాడు.. కుమారుడు అంత్యక్రియులు జరగాల్సి ఉండగా బాధను దిగమింగుకొని కుమారుడు పరీక్షలకు హాజరయ్యాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉషిరికపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….…

మోత్కూర్ లో గుండెపోటుతో తండ్రి మృతి…. పదో తరగతి పరీక్షలకు హాజరైన కుమారుడు

Reading Time: < 1 minuteమోత్కూర్: ఇంట్లో తండ్రి చనిపోయి ఉన్నాడు.. దు:ఖాన్ని దిగమింగుకొని కుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగింది. మోత్కూరు చెందిన కూరెళ్ల ఎల్లయ్య అనే వ్యక్తి గుండాల…

రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: ఆకాశ్ చొప్రా

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఐపిఎల్ 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. అన్ని టీమ్‌ల ఆటగాళ్లు మ్యాచ్‌ల కోసం ప్రాక్టీస్ ప్రారంభించారు. ముంబయి ఇండియన్స్ మాత్రం రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్ వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంటే…

గ్యాస్ కొరతను కావాలనే సృష్టిస్తున్నారు: రామచందర్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: మన దేశంలో మాత్రం గ్యాస్ ధరలు పెరగలేదని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్ ధరలు పెరిగాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో…

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబాను పట్టిస్తే రూ.93 కోట్లు… అమెరికా ఆఫర్

Reading Time: < 1 minuteటెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ బహుమతి ప్రకటించింది. మొజ్తాబాను పట్టిస్తే రూ. 93 కోట్లు భారత్ కరెన్సీలో(పది మిలియన్ డాలర్లు) ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అమెరికా…

అమెరికా దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదు: ట్రంప్

Reading Time: < 1 minuteవాషింగ్టన్: హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలను అడ్డుకుంటే దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఖర్గ్ ద్వీపంలోని ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తామని, సైనిక లక్ష్యాలపై ఇప్పటికే దాడులు చేశామని…

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఒకరు మృతి…. నలుగురు విద్యార్థులకు గాయాలు

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మోచర్ల వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక…

‘దేవర 2’ మరింత అద్భుతంగా..

Reading Time: < 1 minuteఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్ అయిన దేవర: పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించింది. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ను కొరటాల శివ అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. తొలి భాగంలో వర…

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. తెలుగు పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30…