Category: Manatelangana

మాజీ ముఖ్యమంత్రిపై రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు… మండిపడుతున్న అభిమానులు

Reading Time: < 1 minuteహైదరాబాద్: నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నోరు జారారు. తమిళనాడు ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ పై రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు కాంతారావు గొప్పతనం గురించి చెప్పడంతో…

జడ్చర్లలో లిఫ్ట్ పేరుతో మహిళపై గ్యాంగ్ రేప్

Reading Time: < 1 minuteజడ్చర్ల: ఇద్దరు యువకులు ఓ మహిళకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చి అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జడ్చర్లలో…

ఆ భక్తులకు నిర్దేశిత సమయంలోనే అనుమతి

Reading Time: < 1 minuteతిరుమల: స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టిటిడి స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను సోమవారం నుండి…

ఆగని దాడులు

Reading Time: 2 minutesటెహ్రాన్/దుబాయి: పశ్చిమాసియాలో రెండు వర్గాలు మంగళవారంనాడు పరస్పరం దాడులను మరింత ఉధృతం చేశాయి. గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ లక్షంగా ఇరాన్ దాడులకు పాల్పడగా.. టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌ అమెరికా సంయుక్తంగా విధ్వంసం సృష్టించా యి. బహ్రెయిన్ రాజధాని మనామాపై…

యుద్ధ ప్రకంపనలు సిలిండర్

Reading Time: 2 minutesన్యూఢిల్లీ : దేశీయంగా ఉత్పత్తి చేసే నాచురల్ గ్యా స్‌ను ఇప్పుడు ప్రాధాన్యత ఆధారంగా సరఫరా చేయనున్నారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టా కేంద్ర ప్రభుత్వం…

కూల్చిన చోటే ఇండ్లు

Reading Time: 2 minutesమన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమం గా నిర్మించిన 750 ఇళ్ళను కూల్చిన స్ధలంలోనే బుధవారం భూదాన్ నిర్వాసితుతలకు ఇళ్ళ ప ట్టాలను…

ఆరు గ్యారెంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు

Reading Time: 3 minutesమనతెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చట్టబద్ధత క ల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆ ర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన…

కుంభమేళా తరహాలో పుష్కరాలు

Reading Time: 2 minutesమనతెలంగాణ/హైదరాబాద్: కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చే స్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ కు మరింత పేరు తెచ్చేలా మన…

నిలోఫర్‌లో వికటించిన ఫ్లూయిడ్స్

Reading Time: < 1 minuteమన తెలంగాణ/ నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఒకే సారి 15 మంది పిల్లలు అస్వస్థులయ్యారు. వెనకా ముం దు చూసుకోకుండానే హడావుడిగా నీళ్లు, ఫ్లూ యిడ్‌ను ఎక్కించడంతో అది కాస్త…

బుధవారం రాశి ఫలాలు (11-03-2026)

Reading Time: 2 minutesమేషం ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృషభం…

బంగ్లాదేశ్‌కు పైపులైన్ ద్వారా భారత్ 5000 టన్నుల డీజిల్

Reading Time: < 1 minute బంగ్లాదేశ్‌కు పైపులైన్ ద్వారా 5000 టన్నుల డీజిల్‌ను పైపులైన్ ద్వారా బుధవారం సరఫరా చేయడానికి భారత్ సన్నద్ధమైందని మంగళవారం అధికారి ఒకరు తెలిపారు. అస్సాం లోని ప్రబాతిపూర్ డిపో నుంచి సోమవారం నుంచే డీజిల్‌ను…

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Reading Time: < 1 minuteకేంద్ర మంత్రివర్గం మంగళవారంనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.8 లక్షల కోట్లు కేటాయించింది. జల్ జీవన్ మిషన్‌ను 2028 డిసెంబర్ వరకు పొడిగించింది. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల…

పబ్లిసిటీ కోసమే కవిత పాట్లు: ఎమ్మెల్సీ బల్మూరి

Reading Time: < 1 minuteతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత పబ్లిసిటీ కోసమే పాట్లు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.…

నిరసన ప్రదర్శన చేస్తే అరెస్టు చేస్తారా ?: మంత్రి బండి

Reading Time: < 1 minuteతమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రైతులు నిరసన ప్రదర్శన చేస్తే నిర్ధాక్షిణ్యంగా అరెస్టు చేస్తారా ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్…

ఎసిబి వలలో చిక్కిన యూసిడి విభాగం సీఈఓ మురళి

Reading Time: < 1 minuteకూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్‌లో యూసీడీ విభాగంలో సీఈఓగా పని చేస్తున్న మురళిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మూసాపేట సర్కిల్ పరిధిలో కమ్యూనిటీ ఆర్గనైజర్…

ఈ నెల 13 నుండి చర్లపల్లి, కామాఖ్య మధ్య నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Reading Time: < 1 minuteఅస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కూడిన కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 13న కామాఖ్య నుండి ప్రారంభం కానుంది. ఈ…

హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం: మంత్రి పొన్నం

Reading Time: < 1 minuteఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహారిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం కేంద్ర మంత్రులు…

రేపు తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న శివప్రతాప్ శుక్లా

Reading Time: < 1 minuteరాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన వారిలో సిఎం రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ కె.…

నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లి స్వాధీనం

Reading Time: < 1 minuteకల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, హబీబ్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.20లక్షల విలువైన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల…

దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధం: ఇరాన్

Reading Time: < 1 minute త్వరలో యుద్ధానికి ముగింపు లభించే అవకాశం ఉందని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేస్తుంటే దానికి భిన్నంగా ఇరాన్ యుద్ధానికి మరింత కాలు దువ్వుతోంది. రెండు దశాబ్దాలుగా అమెరికా వివిధ దేశాలపై…

‘గోపీచంద్ 33’లో సత్యవతిగా రీతు..

Reading Time: < 1 minuteమ్యాచో స్టార్ టి.గోపీచంద్… విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ‘గోపీచంద్33’తో రాబోతున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం…

సాగునీటి కోసం రైతుల తండ్లాట

Reading Time: < 1 minute ప్రభుత్వం కాళేశ్వరం 11వ ప్యాకేజీ ద్వారా అంసపూర్తిగా ఉన్న పనులను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ మానేరు బ్రిడ్జిపై మండల రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. బిజెపి జిల్లా అద్యక్షులు రెడ్డబోయిన…

అవమానాలు ఇంకెంతకాలం భరించాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

Reading Time: < 1 minuteకాంగ్రెస్ పార్టీలో సీనియారిటీకి ప్రాధాన్యత లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై పునరాలోచనలో ఉన్నానని, అవమానాలు ఇంకెంత కాలం భరించాలని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమయం, సందర్భం…

మూడేళ్లలో గ్రామపంచాయతీలకు శాశ్వత భవనాలు: భట్టి విక్రమార్క

Reading Time: < 1 minuteరాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీలన్నింటికి శాశ్వత భవనాలు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాలని సూచించారు.…

మద్యం కోసం మగ శిశువును అమ్మేసిన తల్లి

Reading Time: < 1 minuteమద్యానికి డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డనే కసాయి తల్లి విక్రయించింది. మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని లింగసానిపల్లి తాండాకు చెందిన…

అర్హులైన ఓటర్లను తొలగించే ప్రసక్తే లేదు: ప్రధాన ఎన్నికల కమిషనర్

Reading Time: < 1 minuteఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క ఓటరును తొలగించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికే ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.…

పశ్చిమ బెంగాల్ సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం

Reading Time: < 1 minute పశ్చిమబెంగాల్‌లో ఎస్‌ఐఆర్ పక్రియలో న్యాయాధికారులను అనుమానించడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై అనుమానాలు వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తుంటే…

ఈ నెల 13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు

Reading Time: < 1 minute దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్‌కు సంబంధించిన 22వ విడత నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దేశ వ్యాప్తంగా రూ.9.32 కోట్ల…

ఓం బిర్లా హయాంలోనే ఎన్నో సానుకూల చర్చలు జరిగాయి: శ్రీకృష్ణ దేవరాయులు

Reading Time: < 1 minuteఢిల్లీ: లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుల వైఖరి సరిగా లేదని ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆరోపించారు. గందరగోళం సృష్టించేందుకే స్పీకర్ పై అవిశ్వాసం ప్రదర్శిస్తున్నారని అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస…

నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఘన స్వాగతం పలికిన సిఎం

Reading Time: < 1 minuteహైదరాబాద్: తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్ కు స్వాగతం పలికిన…

పొదుపు చేయడంలోనే కాదు సహాయం చేయడంలోనూ ముందున్నాం: నూతనకల్ మహిళా సంఘాలు

Reading Time: < 1 minuteసూర్యాపేట: మేము పొదుపు చేయడంలోనే కాదు సహాయం చేయడంలో లోనూ ముందున్నామని నూతనకల్ మండల కేంద్రంలో ఉన్న మహిళా సంఘాలు నిరూపిస్తున్నాయి. 40 సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు ఒక సంఘ బంధంగా ఏర్పడి సమూహంగా సమిష్టి…

ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: జీవన్ రెడ్డి

Reading Time: < 1 minuteహైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన పరిస్థితి గురించి చెప్పానని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ లో కొనసాగాలా వద్దా అనేది ఆలోచించేలా చేశారని అన్నారు. పార్టీ మార్పుపై జీవన్…

అందరినీ నవ్వించే చిత్రం

Reading Time: < 1 minuteబృహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తం గా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శక ద్వయం అర్జున్, -కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో…

యువతదే రాజ్యం అని నిరూపించిన సందర్భం ఇది

Reading Time: < 1 minuteతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్‌లో ఈటీవి విన్ సత్తా చాటింది. ఈటీవిన్ నిర్మించిన చిత్రాలు ఏడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్…

కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు: పొన్నం

Reading Time: < 1 minuteహైదరాబాద్: రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ కు పొన్నం బహిరంగ సభ లేఖ…

పార్టీలకు అతీతంగా స్పీకర్ వ్యవహరించాలి : గౌరవ్ గొగొయ్

Reading Time: < 1 minuteఢిల్లీ: ఇప్పటి వరకు లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ లేరని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగొయ్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ లేకుండానే లోక్ సభ నడుస్తోందని అన్నారు. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానంపై…

ప్రియుడిని ఇంటికి రప్పించిన కూతురు… గొడ్డలితో కాలును నరికి… కరెంట్ షాక్ ఇచ్చి

Reading Time: < 1 minuteభోపాల్: కుతూరు లవర్ కు కరెంట్ షాక్ ఇచ్చి అనంతరం గొడలితో కాలు నరికేసి.. కరెంట్ షాక్‌తో చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రయత్నించి చివరలో దొరికిపోయారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లాలో జరిగింది.…

సహజీవనం… ప్రియురాలు, కూతురిని చంపిన ప్రియుడు… ట్రైన్‌లో పారిపోతుండగా

Reading Time: < 1 minuteడెహ్రాడూన్: సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె కుమార్తెను ప్రియుడు హత్య చేసి పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ ప్రాంతంలో జరిగింది. కోట్వాలి ప్రాంతంలో నేపాల్ కు చెందిన దీపక్…

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

Reading Time: < 1 minuteమన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, అంగన్వాడి 1,2 కేంద్రాలలో మంగళవారం స్వపరి పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్నారులు ఉపాధ్యాయులుగా…

బాధితులకు భూదాన్ భూమిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: కవిత

Reading Time: < 1 minuteహైదరాబాద్: వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తాము దీక్ష చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములు అని అన్నారు. ఖమ్మంలో దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్టు…

అలా మాట్లాడితే ఎలా విజయ్: టివికె నాయకురాలు

Reading Time: < 1 minuteహైదరాబాద్: రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి మాట సమాజంలోనికి వెళ్తోందని టివికె అధ్యక్షుడు విజయ్ ఉద్దేశించి ఆ పార్టీ నాయకురాలు రంజనా నాచ్చియర్ విమర్శించారు. మహిళల గౌరవాన్ని కాపాడే పదాలు విజయ్ నోటి వెంట రాకపోతే…

‘జెట్లీ’ షూటింగ్ పూర్తి

Reading Time: < 1 minuteటాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి…

‘అవమానం’పై రాజకీయ దుమారం

Reading Time: 2 minutesరాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం (7.3.2026) డార్జిలింగ్‌లో అంతర్జాతీయ సంతాల్ గిరిజన సదస్సులో పాల్గొన్నప్పుడు సరిగ్గా ప్రోటోకాల్ పాటించలేదనీ, అంతేకాదు చివరి నిమిషంలో వేదిక కూడా మార్చారనీ ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యక్రమం విషయంలో రాష్ట్రప్రభుత్వం బాధ్యతాయుతంగా…

భార్య, ప్రియుడిని చంపాలని తుపాకీ కొనుగోలు… దొరికిపోయిన భర్త

Reading Time: < 1 minuteహైదరాబాద్: రెండో భార్య, ఆమె ప్రియుడిని చంపాలని సుపారీ ముఠా కోసం వెతుకుతుండగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పాతబస్తీలో ఓ…

నేపాల్‌లో నయాపాలన

Reading Time: 4 minutesదక్షిణాసియా ఓ శక్తివంతమైన కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావాన్ని చూస్తోం ది. జనరేషన్ జెన్ అనే యువతరంగం. విరామం లేని, డిజిటల్‌గా మమేకమై, అసహన తరం. స్మార్ట్ ఫోన్‌లు, సోషల్‌మీడియా, గ్లోబల్ కనెక్టివిటీ యుగంలో ఆవిర్భవించిన ఈ…

తమ్మినేనిపై అభిశంసన సబబేనా?

Reading Time: 3 minutesతెలంగాణలో సిపిఎం అగ్రనాయకుడు తమ్మినేని వీరభద్రంపై ఆ పార్టీ కేంద్ర కమిటి అభిశంసనకు గురిచేయడం ఆ పార్టీని కుదిపేసింది. తెలంగాణలో సిపిఎం అంటేనే తమ్మినేని, తమ్మినేని అంటేనే సిపిఎం అనే స్థాయికి తీసుకొచ్చిన ఒక మాజీ ఎంపి,…

మంగళవారం రాశి ఫలాలు (10-03-2026)

Reading Time: 2 minutesమేషం స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారమున సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృషభం ఆకస్మిక…

తొలి మహిళా సంస్కర్త సావిత్రీబాయి ఫూలే

Reading Time: 2 minutes‘చదువని వాడజ్ఞుడగు చదివిన సదసద్వివేక చతురత దెలియున్ చదువగ వలయును జనులకు’ అని మహాకవి పోతన చదువు గొప్పతనం గురించి 15వ శతాబ్దంలోనే చెప్పాడు. చదువుకోకపోతే అజ్ఞానం ఆవరిస్తుందనీ, చదివితే సత్యాసత్యాల విచక్షణ కలుగుతుందనీ కాబట్టి ప్రజలందరూ…

డ్రైవర్ల మధ్య ఘర్షణ… లారీ ఢీకొని ఇద్దరు మృతి

Reading Time: < 1 minuteహైదరాబాద్: నల్గొండ జిల్లాలో నార్కట్ పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు ఘర్షణ పడుతుండగా లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. లారీని ఓవర్ టేక్ చేస్తూ…

మాస్ ఎంటర్‌టైనర్ ‘మొగుడు’

Reading Time: < 1 minuteవిశాల్, సుందర్.సి కాంబోలో ఇది వరకు వచ్చిన ‘ఆంబళ’, ‘మద గద రాజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచా యి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే క్రమం లో ఈ ఇద్దరూ కలిసి ‘మొగుడు’ అనే…

భక్తి శ్రద్ధలతో రామలింగేశ్వర స్వామి అగ్ని గుండాలు…

Reading Time: 2 minutesమన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలలోని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారి అగ్ని గుండాలు నిర్వహించారు. స్వామి అమ్మ వార్లను శేష వాహనం పై…

ధురంధర్ సినిమా బాగుంది: ఫిన్లాండ్ అధ్యక్షుడు

Reading Time: < 1 minuteహైదరాబాద్: దురంధర్ 2: ది రివెంజ్ సినిమా ట్రైలర్ మార్చి 7న విడుదలైంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ అనే హీరో జస్కిరత్ సింగ్ రంగి పాత్రలో అద్భుతంగా నటించాడు. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా…

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు

Reading Time: < 1 minuteఅసత్య ప్రచారాలను నమ్మవద్దు భక్తులకు టిటిడి విజ్ఞప్తి తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టిటిడి వద్ద సమృద్ధిగా ఉన్నాయని టిటిడి స్పష్టం చేసింది. ఇటీవల కొందరు వ్యక్తులు సామాజిక…

భార్య ప్రాణం తీసిన సాంబార్ గొడవ

Reading Time: < 1 minuteబెంగళూరు: సాంబార్ వంటకం విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కావ్య(27), రంగస్వామి అనే దంపతులు బెంగళూరు…

తిట్లే.. ఆశీర్వాదాలు

Reading Time: 2 minutes చెరువుల పునరుద్ధరణపై విమర్శలు పట్టించుకోను నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తాం పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు మూసీ పునరుద్ధరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమే కూకట్‌పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్…

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. వైద్యురాలు దీపిక ఆత్మహత్యకు కారణమైన డాక్టర్‌ అమర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతపురం మెడికల్ కాలేజీలో…

క్రూడ్ అప్..స్టాక్స్ క్రాష్

Reading Time: 2 minutesవార్ ఎఫెక్ట్‌తో 100డాలర్లు దాటిన ముడిచమురు ధర కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 12లక్షల కోట్ల సంపద ఆవిరి చికాగో : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. ముడి…

రైతుబంధు ఎగవేసి రాహుల్ బంధు

Reading Time: 2 minutes ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఎగవేత పదవి కాపాడుకోవడానికి గాంధీ కుటుంబానికి ఏటా వెయ్యికోట్ల కప్పం ఆరు కాంగ్రెస్ గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ బిల్లును అసెంబ్లీలో పెడతాం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మన తెలంగాణ/సిరిసిల్ల…

మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్లు

Reading Time: < 1 minuteముంబై/బెంగళూరు: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరిపడా గ్యాస్ ఉత్పత్తి, సరఫరా మందగించడంతో వివిధ రంగాలపై ఆ ప్రభావం పడుతోంది. గ్యాస్ కంపెనీలు సరిపడా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో ముంబై, బెంగళూరులో…

కొహెడ నిర్మాణాలకు అనుమతివ్వండి

Reading Time: < 1 minute ముఖ్యమంత్రికి తుమ్మల విజ్ఞప్తి మినుము, వేరుశనగ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన తుమ్మల మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై మం త్రి…

టన్నులకు టన్నులు కల్తీ

Reading Time: 2 minutes కల్తీ నూనె, గోధుమ పిండి ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై ఎస్‌ఓటి పోలీసుల దాడి భారీగా పట్టుబడ్డ కల్తీ నూనె, గోధుమ పిండి గడువు ముగిసిన నూనె, గోధుమ పిండి సేకరించి కొత్త ప్యాకెట్లతో మార్కెట్లో…

ఆ క్వారీతో నాకు ఎలాంటి సంబంధం లేదు:పొంగులేటి

Reading Time: 2 minutesనాపై మొరిగే కుక్కలను ఏ గొలుసుతో కట్టేయాలో నాకు తెలుసు ఖమ్మం జిల్లా వెలుగుపట్లలో నిజమైన లబ్ధిదారులు 410 మంది మాత్రమే 330 మంది బోగస్ లబ్ధిదారులే నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం అసెంబ్లీ సమావేశాలకు…

పోలీసులు అప్‌గ్రేడ్ కావాలి

Reading Time: 2 minutesకొత్త వాటి పరిష్కారం పోలీసులకు సవాల్ సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే పౌరులకు మెరుగైన సేవలు శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్‌లో సిఎం మనతెలంగాణ/హైదరాబాద్: ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, లా…

ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు

Reading Time: < 1 minute అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ వర్శిటీ ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ ఏర్పాట్లు చేయాలి ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటాలి క్రీడాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చేలా…

ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోండి

Reading Time: 2 minutes రామగుండం థర్మల్ విద్యుత్‌ను కొనుగోలు చేయండి బొగ్గు సమీకరణకు ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి సిఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్‌టిపిసి రెండో దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న (3X800) మెగావాట్ల…

తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Reading Time: < 1 minuteసారా ఆరోగ్యానికి హానికరం కాదు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారో క్లారిటీ రావాల్సి ఉంది త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తా సచివాలయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చిట్‌చాట్ మనతెలంగాణ/హైదరాబాద్:…

కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్ సుమధుర అపార్ట్‌మెంట్‌లో మనుశ్రీ (32) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. కర్ణాటకకు చెందిన ఆమె ఐటి ఉద్యోగం చేస్తూ నగరంలో నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి…

నాంపల్లి కోర్టు కీలక తీర్పు.. కెసిఆర్, కెటిఆర్‌లకు భారీ ఊరట

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకాలం నాటి పాత కేసు నుంచి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సహా కీలక నేతలకు ఊరట లభించింది. 2011లో నిర్వహించిన సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల…

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు

Reading Time: 2 minutesమూడు ప్రాంతాలే లక్షంగా వైమానిక దళాల బీభత్సం లెబనాన్ గ్రామాలపై వైట్ ఫాస్పరస్ బాంబుల ప్రయోగం టర్కీ, దోహాపైకి ఇరాన్ క్షిపణులు, అడ్డుకున్న టర్కీ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తే ఇరాన్‌కు తగిన శాస్తి తప్పదు: యుఎఇ…

ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తబా.. చైనా, రష్యా మద్దతు

Reading Time: 2 minutesటెహ్రాన్ : ఇరాన్‌లో రాజకీయాల్లో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ పీఠంపై వారసుడు కొలువుదీరారు. ఇరాన్ అత్యున్నత నేతగా 54 ఏళ్ల మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్…

ఏఐ, ఆటోమేషన్‌పై దృష్టి సారించండి: ప్రధాని మోడీ

Reading Time: < 1 minuteప్రపంచ వాస్తవ ఆర్థిక వ్యవస్థతో దేశ విద్యారంగాన్ని అనుసంధానించాలి వృద్ధుల జనాభా పెరుగుతున్న కొద్దీ సహాయకులకు డిమాండ్ ప్రత్యేక వెబినార్‌లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి అంశాలపై…

పశ్చిమాసియాపై లోక్‌సభలో గందరగోళం

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలన్న తీర్మానాన్ని లోక్‌సభ సోమవారం చేపట్టలేకపోయింది. ప్రతిపక్షాలు తమ డిమాండ్లకు అనుగుణంగా సభ కార్యకలాపాలను స్తంభింపజేశాయని సభాపతి వెల్లడించారు.…

ఐదు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన ‘జ్వాల’

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో నమీబియా చిరుత జ్వాల సోమవారం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో మొత్తం చిరుతల జనాభా 53కు చేరుకుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపిందర్ యాదవ్…

టివికె చీఫ్ విజయ్‌కు సిబిఐ సమన్లు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మరో దఫా విచారణ కోసం నటుడు, టివికె చీఫ్ విజయ్‌కు సిబిఐ మంగళవారం సమన్లు జారీ చేసింది. గతంలో జనవరి 12,19 తేదీల్లో ఏజెన్సీ తన ప్రధాన కార్యాలయంలో…

‘ఎపిక్’ నుంచి హృదయాన్ని తాకే మెలొడీ..

Reading Time: < 1 minute‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మనోహరమైన పాట ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది. ప్రఖ్యాత గీత…

హైద‌రాబాద్ టూ ముంబై సైక్లింగ్ యాత్ర‌

Reading Time: < 1 minute సైక్లింగ్‌, ఫిట్‌నెస్‌పై అవ‌గాహ‌న కోసం యాత్ర చేప‌ట్టిన సైక్లిస్ట్ కాంతి ద‌త్‌ ఏడు రోజులు 800 కి.మి సైక్లింగ్‌.. 30 చోట్ల అవ‌గాహ‌న స‌ద‌స్సులు హైదరాబాద్: ఫిట్‌నెస్, సైక్లింగ్‌పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో…

లిక్కర్ స్కామ్ కేసు.. కవిత, కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23…

నీట్ యుజి దరఖాస్తు గడువు పెంపు

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) పొడిగించింది. షెడ్యూల్…

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఒటిటి రిలీజ్ ఎప్పుడంటే..

Reading Time: < 1 minuteమాస్ మహరాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, అషిక రంగనాథ్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన…

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి: వినోద్‌ కుమార్

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మహారాష్ట్రలోని లాతూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం సందర్బంగా ఇచ్చిన ఉద్యోగ ప్యాకేజిని కాజీపేట్ భూ నిర్వాసితులకు అమలు చేయాలని మాజీ…

రాజ్యసభకు ఏకగ్రీవమైన వేం నరేందర్ రెడ్డి, సింఘ్వి..

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్‌ః రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీలేర్పడిన రెండు స్థానాలకూ కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల…

తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోంది: రాంచందర్ రావు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా లేక ఒవైసీ పాలన నడుస్తున్నదా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తున్నదని…

క్యూట్ మెసేజ్‌తో ప్రియురాలిని పరిచయం చేసిన సాయి శ్రీనివాస్

Reading Time: < 1 minuteహైదరాబాద్: ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ, రష్మికలు పెళ్లి చేసుకోగా.. అల్లు శిరీష్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ లిస్ట్‌లోకి యువ…

ప్రపంచకప్ మనదైంది.. టీం ఇండియా నెక్ట్స్ షెడ్యూల్ ఏంటంటే..

Reading Time: < 1 minuteఐసిసి టి-20 ప్రపంచకప్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కివీస్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ తదుపరి షెడ్యూల్ ఏంటని అభిమానులు ఆసక్తిగా…

కల్తీ మాఫియా గుట్టురట్టు.. భారీగా నకిలీ పదార్ధాలు స్వాధీనం.

Reading Time: < 1 minuteగచ్చిబౌలి: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో పోలీసులు కల్తీ మాఫియా గుట్టు రట్టు చేశారు. 5 వేల లీటర్ల కల్తీ వంటనూనే, 5 టన్నుల కల్తీ గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.21 లక్షల విలువ చేసే…

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఎల్బీనగర్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు ఎసిబికి చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసులో నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు…

ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టుడేనా? : కెటిఆర్

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఆలోచించి ఓటెయ్యాలని, మోసపోతే గోసపడ్తం అని ఆనాడే మాజీ సిఎం కెసిఆర్ ప్రజలకు చెప్పారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిందని అన్నారు.…

వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలంటూ కవిత ధర్నా

Reading Time: < 1 minuteఖమ్మం: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకూ అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో వెలుగుమట్ల బాధితులను ఆమె పరామర్శించారు. ఈ…

‘ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు’.. రిటైర్‌మెంట్‌పై సూర్య

Reading Time: < 1 minuteఅహ్మదాబాద్: ఆదివారం జరిగిన టి-20 ప్రపంచకప్-2026 ఫైనల్‌ మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టి-20 ప్రపంచకప్‌ను అందుకుంది. ఈ విజయంలో…

వైసిపి హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నాం: చంద్రబాబు

Reading Time: < 1 minuteఅమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చాక.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని ఎపి సిఎం చంద్రబాబు నాయడు తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అడ్డగోలుగా వ్యవహరించారని, వైసిపి హయాంలో భూములను చెరబట్టారని…

విజయ్ సినిమాకు మరో షాక్.. రిలీజ్ మరింత లేటుగా..

Reading Time: < 1 minuteరాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే చివరిగా ఆయన నటించిన చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల…

కాలు విరిగింద‌ని వెళ్తే బాలుడి ప్రాణాలు తీసిన వైద్యులు

Reading Time: < 1 minuteవిశాఖపట్నం: కాలు విరిగింద‌ని వెళ్తే బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఆరేళ్ల బాలుడు అక్షయ్ కు కాలు విరగడంతో కెజిహెచ్ లో తల్లిదండ్రులు చేర్పించారు. కెజిహెచ్ లో చికిత్స పొందుతూ…

మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Reading Time: 2 minutes99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ధర్మపురిలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి: మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర…

సాక్షాలను పూర్తిగా పట్టించుకోకుండా తీర్పు ఇచ్చారు : తుషార్ మెహతా

Reading Time: < 1 minuteఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసు.. స్పష్టమైన అవినీతి కేసుగా ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా ఆరోపించారు.ఈ మెయిల్స్, వాట్సప్ చాట్స్ లో కీలక ఆధారాలు లభించాయని, వాట్సప్ చాట్స్ విధానపరమైన మార్పులకు…

అందరూ సెలబ్రేషన్స్‌లో బిజీ.. కానీ, హార్థిక్ మాత్రం స్టేజ్‌ వెనక గర్ల్‌ఫ్రెండ్‌తో..

Reading Time: < 1 minuteఐసిసి టి-20 ప్రపంచకప్-2026 భారత్ సొంతమైంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించి.. టి-20 ప్రపంచకప్‌ను మూడో సారి ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన…

మంచిర్యాలలో కరెంట్ వైర్లు తగిలి ఇద్దరు మృతి

Reading Time: < 1 minuteమంచిర్యాల: ఇనుప స్టాండ్ తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… కాజీపేట గ్రామానికి చెందిన నాగరాజు, మ్యాదరిపేట గ్రామానికి…

‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’.. ఎన్నో రికార్డులు.. కానీ ఒక్క రూపాయి దక్కలేదు..

Reading Time: < 1 minuteఐసిసి టి-20 ప్రపంచకప్-2026 విజేతగా భారత జట్టు నిలిచింది. టోర్నమెంట్ ఆద్యంతం అన్ని రంగాల్లో రాణించి పొట్టి ఫార్మాట్ ట్రోఫీని మూడోసారి ముద్దాడింది. ప్రతీ మ్యాచ్‌లోనూ ఎవరో ఒక ప్లేయర్ జట్టుకు విజయాన్ని అందించి హీరోలుగా…

ఆ విమర్శలకు నేను జవాబుదారుడిని కాదు: గౌతమ్ గంభీర్

Reading Time: < 1 minuteహైదరాబాద్: టి20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా గెలుచుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ కప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్…

యుద్ధం పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం: జైశంకర్

Reading Time: < 1 minuteఢిల్లీ: పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారని విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. శాంతికి ఎలాంటి విఘాతం కలిగినా ప్రపంచం మొత్తం ప్రభావం ఉంటుంది అన్నారు. విపక్ష సభ్యులు ప్రకటన ముందు…

తిరుపతిలో విద్యుత్ షాక్ తో రెండు ఏనుగులు మృతి

Reading Time: < 1 minuteఅమరావతి: విద్యుత్ షాక్ తో రెండు ఏనుగులు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నెరబైలు ప్రాంతంలో జరిగింది. తురకపల్లి సమీపంలో మామిడితోపులో వేరుశనగ పంటకు ఓ రైతు కరెంట్ తీగలు వేశాడు.…