దుర్గం చెరువు ఆక్రమించిన బిఆర్ఎస్ ఎంఎల్ఎపై కేసు నమోదు
Reading Time: < 1 minuteమాదాపూర్: హైదరాబాద్ మహా నగరంలో దుర్గం చెరువు ఆక్రమించారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గం చెరువు పరిధిలోని ఎఫ్టిఎల్, బఫర్జోన్లను కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్రెడ్డి ఆక్రమించి…