Reading Time: < 1 minute
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు

కరీంనగర్ కిసాన్ నగర్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని రహదారులు, డ్రైనేజీల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు వారు రోడ్డుపై పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పటికీ, నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తిగా పాడైపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పదేపదే అధికారులకు, పాలకులకు విన్నవించుకున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ వినూత్న పద్ధతిలో నిరసన తెలపాల్సి వచ్చిందని వారు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana Cold Wav: వచ్చే రెండు రోజులు అలర్ట్‌… చలి తీవ్రతపై ఐఎండీ వార్నింగ్‌

టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు విశేష స్పంద‌న‌

దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు… ఆపిన పోలీసులు.. ఆ తర్వాత

విషాదం అంటే ఇదే… ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే

‘దురంధర్‌’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్‌