
గత నెల మార్చి 29 అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుండి సెక్రటేరియట్ వైపు వెళ్తున్న ఒక నలుపు రంగు పల్సర్ బైక్ పై ఐదుగురు వ్యక్తులు ప్రయాణించారు. హెల్మెట్ లేకుండా, బైక్ సామర్థ్యానికి మించి ఐదుగురు కూర్చుని వాహనాన్ని నడపడమే కాకుండా, రోడ్డుపై ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దృశ్యాలను ఇతర వాహనాలపై అటుగా వెళ్తున్నవారు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం :