
బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి, ప్రత్యేకించి వెండి మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. 2025లో అత్యధిక రాబడినిచ్చిన లోహాలలో పంచలోహాలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2 లక్షలకు, కిలో వెండి ధర 5 లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల పెరుగుదలకు నిపుణులు మూడు ప్రధాన కారణాలను పేర్కొంటున్నారు. మొదటిది, పారిశ్రామిక డిమాండ్. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ముఖ్యంగా ఏఐ చిప్స్ తయారీకి వెండి అత్యంత అవసరం. అయితే గనుల నుండి వెండి సరఫరా పరిమితంగా ఉండడంతో డిమాండ్ ఆకాశాన్నంటుతోంది
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఆ విషయం లో ధురంధర్ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్
Jailer 02: జైలర్ సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్