Reading Time: < 1 minute
OTT Movie : నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాల పై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. కొత్త కొత్త సినిమాలుంబ్ చూడటానికి థియేటర్స్ వరకు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే ఎంచక్కా కూర్చొని ఓటీటీ సంస్థల్లో సినిమాలు చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేలా ఎన్నో రకాల సినిమాలు కూడా ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నెల రోజులొకు ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ డేస్ లో థియేటర్స్ లో విడుదలైన నెలరోజుల లోపే ఈ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ తెలుగు థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా, సందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మెప్పించడానికి రెడీ అవుతుంది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే డార్క్ నైట్. ఈ క్రేజీ థ్రిల్లర్ మూవీ గత నెల ఓటీటీలోకి వచ్చింది. థియేటర్స్ లో పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆసక్తికర ఎదురుచూస్తున్నారు.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో అలెక్స్ (విదార్థ్), హేమ (పూర్ణ)  భార్య భర్తలు, వీరి మధ్యలోకి సోఫియా(శుభశ్రీ) వస్తుంది. అలెక్స్, సోఫియాతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అది తెలిసి హేమ అలెక్స్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. సోఫియా అలెక్స్ తో పాటు మరో వ్యక్తితోనూ ఎఫైర్ పెట్టుకుంటుంది. అది తెలిసి అలెక్స్ తిరిగి హేమ దగ్గరకు వెళ్తాడు. కానీ ఆమె మరో వ్యక్తికి దగ్గరవుతుంది. అది అలెక్స్ కు నచ్చదు. ఆతర్వాత ఏం జరిగింది. అలెక్స్ ఏం చేశాడు.? అనేది సినిమాలో చూడాల్సిందే..

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.