
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు 2.1 శాతం డీఏ (కరువు భత్యం) పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పెంపుతో గతంలో ఉన్న 50.7 శాతం డీఏ ఇప్పుడు 52.8 శాతానికి చేరుకుంది. పెరిగిన ఈ డీఏ 2026 జనవరి 1వ తేదీ నుండి అమలులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ డీఏ పెంపు కారణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)పై నెలకు అదనంగా రూ. 2.82 కోట్ల ఆర్థిక భారం పడనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇరాన్ అమెరికా చర్చల వేళ ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య పంచాయితీ
Monalisa: కుంభమేళా మోనాలిసా పెళ్లి వివాదంలో కొత్త మలుపు
వాహనదారులకు అలర్ట్.. టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు బంద్
Brahmastra: పోఖ్రాన్ లో ఆర్మీ బ్రహ్మాస్త్ర విన్యాసాలు
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు