కర్టాటక జిల్లాలోఆర్టిసి బస్సు-కారు ఢీకొని డ్రైవర్ మృతి
Reading Time: < 1 minuteఅమరావతి: కర్టాటక జిల్లాలో పావుగడ పట్టణం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ నుంచి పావుగడ వెళ్తున్న ఎపి ఆర్టిసి బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొని డ్రైవర్ మృతి చెందాడు. బస్సులో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.…