Reading Time: < 1 minute
అమరావతి రైతుల సమస్యలపై AP సర్కార్ స్పెషల్ ఫోకస్

అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు కేటాయించిన ప్లాట్లలో తలెత్తిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు త్రీమెన్ కమిటీ మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో రైతులకు కేటాయించే ప్లాట్లలోని వీధిపోట్లు, గ్రామ కంఠాలు, జరీబు, నాన్ జరీబు భూముల సమస్యలు, అలాగే కరెంట్ లైన్లు ఉన్న భూముల గురించి ప్రధానంగా చర్చించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold and Silver Price: వెండి, బంగారం పరుగులకు 3 కారణాలు

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం