
డిసెంబర్ 5న, యూసఫ్గుడాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు వాట్సాప్లో నకిలీ ట్రాఫిక్ ఫైన్ మెసేజ్ వచ్చింది. M-Parivahan పేరుతో వచ్చిన APK ఫైల్ను అతను తెలియక ఇన్స్టాల్ చేయడంతో, సైబర్ నేరగాళ్లు అతని మొబైల్ నుంచి OTPలను దొంగిలించి 5.23 లక్షల రూపాయలకు పైగా లావాదేవీలు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు.
మరిన్ని వీడియోల కోసం :