నిజామాబాద్ లో.. కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి
Reading Time: < 1 minuteహైదరాబాద్: నిజామాబాద్ జిల్లా మస్కట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరుకు చెందిన మల్లయ్య అనే వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చి కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు…