
బడ్జెట్ 2026 సామాన్యులు, వేతన జీవులకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి ట్యాక్స్ రిలీఫ్ ల కోసం మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపునిచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారు. అలాగే, దీపావళి సందర్భంగా 400 వస్తువులపై జీఎస్టీని తగ్గించారు, తద్వారా మధ్యతరగతి వినియోగాన్ని పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోఠి ఎస్బీఐ వద్ద బుల్లెట్ల మోత.. ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగింది
TOP 9 ET: మెగాస్టార్ దెబ్బకి పుష్ప రికార్డ్స్ అవుట్
Spirit: స్పిరిట్ కు అప్పుడే లాభాల పంట