Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Reading Time: 2 minutesశ్రీవారి సన్నిధిలో భక్తులు తమ కోర్కెలు తీరినందుకు నిలువు దోపిడీ (మొక్కు) ఇవ్వడం ఆచారం. కానీ ఇప్పుడు కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు విమాన మెట్లెక్కకముందే దారి దోపిడీకి గురవుతున్నారు. హైదరాబాద్ – తిరుపతి మధ్య…