Reading Time: < 1 minute

స్మార్ట్ మష్రూమ్ ఎల్‌ఈడీ లైట్లు: చీకటి పడగానే వాటంతట అవే వెలుగుతాయి!

Caption of Image.

పార్టీలు జరిగినప్పుడు ఇంటిని డెకరేట్‌‌‌‌ చేసేందుకు ఈ లైట్లు బాగా ఉపయోగపడతాయి. మష్రూమ్‌‌‌‌ డిజైన్‌‌‌‌లో ఉండే ఈ ఎల్‌‌‌‌ఈడీ లైట్లను ఎంఫర్‌‌‌‌ఎం అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇవి సున్నితమైన కాంతిని ఇస్తాయి. కాబట్టి నైట్‌‌‌‌ ల్యాంప్‌‌‌‌గా కూడా వాడుకోవచ్చు. వీటిలో మరో ప్రత్యేకత ఏంటంటే.. స్మార్ట్ సెన్సర్​తో పనిచేస్తాయి. చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే వెలుగుతాయి. ఉదయం వెలుతురు రాగానే ఆటోమేటిక్‌‌‌‌గా ఆఫ్​ అవుతాయి. మోషన్‌‌‌‌ సెన్సర్‌‌‌‌‌‌‌‌ ఉండడం వల్ల కదలికలను గుర్తించినప్పుడు కూడా ఆన్ అవుతాయి. వీటిని పవర్‌‌‌‌‌‌‌‌ సాకెట్‌‌‌‌కి కనెక్ట్‌‌‌‌ చేసి పెడితే సరిపోతుంది. పదే పదే ఆన్​/ఆఫ్​ చేయాల్సిన అవసరం లేదు. ఎల్‌‌‌‌ఈడీ లైట్లు కావడంతో వేడిని కూడా ఎక్కువగా ఉత్పత్తి చేయవు. 

►ALSO READ | Non-Vez recipes: చికెన్ గారెలు..  వెరైటీ ఎగ్ స్నాక్స్ .. ఇలా చేస్తే.. టేస్ట్ అదుర్స్..

©️ VIL Media Pvt Ltd.