డ్యూరాండ్ లైన్ వద్ద భీకర పోరాటం.. 7 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసిన ఆఫ్ఘన్ దళాలు
Reading Time: < 1 minuteనంగర్హార్-ఖైబర్ తోర్ఖం సరిహద్దుపై ఆఫ్ఘన్ సైన్యం తన పట్టును బలోపేతం చేసుకుంది. మంగళవారం (మార్చి 03) తెల్లవారుజామున డ్యూరాండ్ లైన్ దాటి ఏడు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది . అక్కడ ఉన్న సైనికులు…