పెన్షనర్లకు గుడ్న్యూస్..! ఇక ఇంటి నుంచే ఆ సేవలు పొందే అవకాశం!
Reading Time: < 1 minuteగత 8-10 నెలల్లో దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను డిజిటల్గా సమర్పించారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం అన్నారు. పౌరులకు ప్రయోజనాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం సాంకేతిక…