
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ 2025 సందర్భంగా విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు వరుసగా మూడు రోజుల సెలవులను ప్రకటించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సెలవు కాగా, దాని ముందు రోజు డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా కూడా సెలవు ప్రకటించబడింది. క్రిస్మస్ తర్వాతి రోజు డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా కూడా ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం సెలవును ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో