Telangana: 50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం..
Reading Time: < 1 minuteజగిత్యాల జిల్లా రాయికల్ భీమన్న జాతర ఇప్పుడు ఒక చట్టపరమైన వివాదానికి కేంద్రబిందువుగా మారింది. తరతరాలుగా వస్తున్న ఆచారం పేరుతో జంతువులను క్రూరంగా బలి ఇస్తున్నారంటూ జంతు సంరక్షణ ప్రతినిధులు రంగంలోకి దిగడంతో పోలీసులు కేసు…