భార్యను చంపిన భర్త, ప్రియుడు
Reading Time: < 1 minuteఅమరావతి: ప్రియుడు, భర్త కలిసి భార్యను చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉప్పలపాడు గ్రామంలో ఈశ్వరయ్య-మల్లేశ్వరి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు…