Reading Time: < 1 minute
PM Modi Speech: రాజ్యసభలో మోదీ ప్రసంగం

పశ్చిమాసియా యుద్ధంపై లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు మోదీ. భారత్‌కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లను తీసుకొచ్చిందన్నారు . ప్రపంచానికి ఆర్ధికమాంద్యం ప్రమాదం పొంచి ఉందని , దీని ప్రభావం భారత్‌పై పడకుండా చూస్తామని అన్నారు. ఇదే విషయం రాజ్య సభలో మాట్లాడుతున్నారు.