పెళ్లైన 3 నెలలకే ముహూర్తం ఫిక్స్.. సరదాగా బయటకు తీసుకెళ్లి భర్తను లేపేసిన భార్య..
Reading Time: 2 minutesమేఘాలయాలో రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ లాగే రాజస్థాన్లో హనీమూన్ మర్డర్ సంచలనం రేపుతోంది. శ్రీ గంగానగర్లో ఆశిష్-అంజు అనే నవదంపతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆశిష్ స్పాట్లో చనిపోయారు. గాయాల…