Reading Time: < 1 minute
భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి

భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రింకు సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ 4వ దశ కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి పాలయ్యారు. తన తండ్రి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుసుకున్న రింకు సింగ్ అకస్మాత్తుగా టీమిండియాను విడిచిపెట్టి ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..