
ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) చేపడుతున్న ఈ సంస్కరణల్లో “ఫైవ్-స్ట్రైక్ రూల్” అత్యంత కీలకం. దీని ప్రకారం, ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది లేదా దీర్ఘకాలం పాటు సస్పెండ్ చేయబడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త.. లేకపొతే కాళీ అవుతుంది మీ ఖాతా
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్