48 బంతుల్లో సెంచరీ.. కట్చేస్తే.. ముగ్గురు టీమిండియా స్టార్లకు చెక్ పెట్టేసిన రోహిత్ ఫ్రెండ్
Reading Time: < 1 minuteటీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT-2025)లో ముంబై తరపున ఆడుతున్న జైస్వాల్, హర్యానాపై కేవలం 48 బంతుల్లోనే అద్భుతమైన శతకం బాదాడు.…