
తిరుమల లడ్డూలలో వాడే నెయ్యి కల్తీ కేసులో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడకంపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీటీడీ డెయిరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్రెడ్డి సిట్ విచారణలో స్వయంగా సంచలన విషయాలు అంగీకరించడం అందర్నీ షాక్కు గురిచేస్తోంది. లంచాలకు మరిగి నెయ్యి నాణ్యతను పక్కన పెట్టినట్లు ఆయన ఒప్పుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్