పరిగిలో వృద్ధురాలు హత్య… అందుకోసమేనా?
Reading Time: < 1 minuteపరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో దారుణం జరిగింది. రంగంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రంగంపల్లి గ్రామంలో పద్మమ్మ(65) అనే వృద్ధురాలు నివసిస్తోంది. గతంలో ఆమె భర్త మాజీ…