
పాన్ ఇండియా నెంబర్ 1 హీరో అని మరో సారి ప్రూఫ్ చేసుకున్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. తన లెటెస్ట్ మూవీ రాజాసాబ్కు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా.. ఆ సినిమాతో ఓ రేర్ రికార్డును క్రియేట్ చేశాడు. సంక్రాంతి కానుకగా.. జనవరి 9న రిలీజ్ అయిన రాజాసాబ్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ 238 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘ఏడు చిత్రాలు ఉన్న తొలి తెలుగు నటుడిగా ప్రభాస్’ చరిత్ర సృష్టించారు. ఈ హిస్టారికల్ రికార్డ్తో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: భగ్గుమంటున్న బంగారం.. ఇవాళ ధర ఎంతంటే
రథసప్తమి వేళ అరసవిల్లిలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభం
TOP 9 ET: చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ?? | బుక్ మై షోలో.. బాస్ దిమ్మతిరిగే రికార్డ్