Reading Time: < 1 minute
KTR: కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయారు

కేటీఆర్ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను వెనక్కి పంపిన తర్వాత ఆరు, ఏడు నెలలుగా ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కేసీఆర్ గట్టిగా మాట్లాడితే, దానికి సమాధానం చెప్పే సత్తా ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తున్నారనే వార్తలను లీక్ చేయడం ద్వారా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను, పథకాల వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించకుండా దృష్టి మళ్లించడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా VHP ఆందోళన

ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు

CM Chandrababu Naidu: కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే ??

Weather Report: చలి పంజా.. వణుకుతున్న తెలంగాణ