
సెలబ్రిటీలను తరచుగా వెంటాడే గాలి వార్తలు, ప్రస్తుతం ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోలీవుడ్ నుండి త్రూఅవుట్ ఇండియా తన నటనతో స్టార్డమ్ సంపాదించుకున్న ధనుష్, ఇటీవల ఐశ్వర్య రజనీకాంత్కు విడాకులు ఇచ్చి తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సీతమ్మ మృణాల్ ఠాకూర్ ధనుష్ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు. ధనుష్పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ కెమెరాలకు చిక్కారు.
మరిన్ని వీడియోల కోసం :