Reading Time: < 1 minute
Sabarimala: శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం

శబరిమల క్షేత్రం అయ్యప్ప భక్తుల శరణుఘోషలతో మారుమోగుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సాక్షాత్తు అయ్యప్ప స్వామి మకరజ్యోతి రూపంలో దర్శనమిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పవిత్ర ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టడంతో పాటు పలు ఆంక్షలు విధించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijayawada: ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్

CM Chandrababu: తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది

CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్

చైనా మాంజాకు బలవుతున్న ప్రజలు, పక్షులు

సినిమా టిక్కెట్ల పెంపు, సినీ కార్మికుల కోసమే