Reading Time: < 1 minute
ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్.. జనవరి 28 నుంచే పార్లమెంట్ సమావేశాలు..

దేశ ఆర్థిక భవిష్యత్తును ఆవిష్కరించే కేంద్ర బడ్జెట్ 2026కు ముహూర్తం ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1నపార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా సెలవు రోజైనప్పటికీ, బడ్జెట్ సంప్రదాయం ప్రకారం ఆదివారం కూడా సభ కొనసాగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించనున్నారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.